ఎక్సైజ్ అధికారులపై స్మగ్లర్ల దాడి

Smugglers attack Excise officials: ఎక్సైజ్ అధికారులపై మద్యం స్మగ్లర్ల దాడి ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలం లింబూగూడలో ఎక్సైజ్ అధికారులపై దేశీదారు స్మగ్లర్లు దాడి చేసారు. బుధవారం రాత్రి దేశిదారు పట్టుకోవడానికి…

త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఆసుపత్రి

చెన్నూరులో వీలైనంత త్వరగా ప్రజలకి వంద పడకల ఆసుపత్రి ద్వారా సేవలందిస్తామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. వంద పడకల ఆసుపత్రికి సంబంధించి హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన…

రేపు బుగ్గలో సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు

ప‌విత్ర కార్తీక‌మాసాన్ని పుర‌స్క‌రించుకుని బుగ్గ శ్రీ‌రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవ‌స్థానంలో రేపు (11-11-2022) శుక్ర‌వారం రోజున సామూహిక రమా సత్యనారాయణస్వామి వ్ర‌తాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్ మాసాడి శ్రీ‌దేవి…

రేష‌న్ బియ్యం… ‘మ‌హా’ సామ్రాజ్యం

అక్క‌డ పెద్ద ఎత్తున కంప్యూట‌ర్లు, ప్రింట‌ర్లు.. వాటితో సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్న సిబ్బంది.. ఇదంతా ఏ సాఫ్ట్‌వేర్ ఆఫీసో లేక ఇంకా ఏదైనా ప్ర‌భుత్వ కార్యాల‌యం అనుకుంటే పొరపాటే.. అక్ర‌మ రేష‌న్ దందాకు సంబంధించిన సెట‌ప్ అదంతా. నిత్యం ల‌క్ష‌ల్లో…

రాజాసింగ్ కు బెయిల్‌..

Bail To Raja SingH: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరైంది. ఈ సంద‌ర్భంగా షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. దీంతో 40 రోజుల తర్వాత రాజిసింగ్‌కు జైల్‌ నుంచి…

దొరికితే కేసులు, లేకపోతే కాసులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలొ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఎన్నో అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ బాగోతంలో దొరికితే కేసులు, లేకపోతే కాసులు అన్న చందంగా తయారైంది అధికారుల తీరు.…

ఆదిలాబాద్ జిల్లాలో పులుల హల్చల్

పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. గ్రామాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కంటి…

రెబ్బనలో రేషన్ మాఫియా

Ration mafia in Rebbana:అవి పేదల ఆకలి తీర్చే బియ్యం కానీ అక్రమార్కులకు కోట్లు తెచ్చి పెడుతున్నాయి. అడ్డదారులో వ్యాపారం చేసే కేటుగాళ్లకు ఈ బియ్యం ఆదాయ వనరుగా మారింది. పేదల బియ్యం రాష్ట్ర ఎల్లలు దాటిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.…

గన్ మిస్ ఫైర్: కానిస్టేబుల్ పరిస్థితి విషమం

Gun misfire: Constable's condition critical: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కౌటాల పోలీస్ స్టేషన్లో 2020 బ్యాచ్ గుడిపేట…

పలువురు ఐఏఎస్ ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అపూర్వ చౌహాన్ను జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించారు. అశ్విని తానాజీని…