భైంసాలో ఎన్ఐఏ సోదాలు

searches by nia officials in bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఆదివారం ఉదయం 3 గంటల నుండి 6.30 వరకు కొనసాగాయి. భైంసా లోని మదీనా కాలనీ లో ఓ ఇంట్లో ఎన్ఐఏ బృందం సోదాలు చేసి వెళ్ళింది. ఈ సోదాలు రెండు…

జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి బ్రేక్..

Break for Singareni Junior Assistant Posts: సింగరేణి నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. సింగరేణి…

కూతుర్లకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి

A mother committed suicide by hanging her daughters: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని బలహీనవర్గాల కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది. చెన్నల ధనలక్ష్మి (23)…

తెప్ప‌ల‌తో తిప్ప‌లు..

People rafting near Andevelli Bridge :కొమురం భీం జిల్లాలోని అందవెల్లి పెద్దవాగుపై వంతెన కుంగిపోయింది. దీంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్ర‌జ‌లు దిక్కుతోచ‌ని స్థితిలో తెప్ప‌ల‌పై ప్ర‌యాణం సాగిస్తున్నారు. ప్ర‌మాదం అని తెలిసినా…

అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం..

Security failure during Amit Shah's visit: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హైదరాబాదులో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన అమిత్ షా…

జాతీయ జెండా త‌ల‌కిందులుగా..

Under the national flag: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా త‌ల‌కిందులుగా ఆవిష్క‌రించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో జాతీయ జెండాను ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ ఆవిష్కరించారు. ఈ క్రమంలో జాతీయ…

రైతుల ఆదాయం పెంచేందుకు కృషి

Efforts to increase farmers' income: కోర‌మాండ‌ల్ రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తోంద‌ని కోర‌మాండ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జి.వి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. శ‌నివారం జగిత్యాల జిల్లా పొలాస అగ్రికల్చర్ కళాశాల‌లో కోర‌మాండ్ బ‌హూక‌రించిన…

విదేష్వాన్ని ఓడిద్దాం.. అభివృద్ధిని ఆహ్వానిద్దాం..

National Unity Vajrotsavala is prominent among Mancharyal: తెలంగాణ‌లో స‌మ‌స్త జ‌నులు ఏక‌మై చేసిన పోరాటాల వ‌ల్ల రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి పరివర్తన చెందింద‌ని, ఇప్పుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ చొర‌వ‌తో అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంద‌ని…

తెలంగాణ విమోచనం సామాన్య ప్రజల విజయం

Mainly Telangana Liberation Day: నిజాం నిరంకుశ పాలన నుండి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులకు విమోచనం లభించడంలో ఈ ప్రాంత సామాన్య ప్రజల పాత్ర మరువలేమని ఆర్య సమాజ్ నాయకుడు రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్…

తెలంగాణ‌లో రేపు సెల‌వు

Tomorrow is a holiday in Telangana:జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రేపు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ‌నివారం సెల‌వు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.…