కొమురం భీమ్ వర్థంతికి రండి
గిరిజనుల ఆరాధ్య దైవం కొమురంభీమ్ వర్థంతికి రావాలని ప్రధానమంత్రి మోదీని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావ్ కోరారు. అక్టోబర్ 10న ఆయన వర్థంతి ఉంటుందని ఆ సమయంలో రావాలని సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం ఎంపీ సోయం బాపూరావు ప్రధానమంత్రిని…