హామీ ఇచ్చారు… ఆందోళ‌న వాయిదా వేశాం..

ఇన్‌చార్జీ వీసీ వెంక‌టర‌మ‌ణ లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన హామీ మేర‌కు ఆందోళ‌న వాయిదా వేస్తున్న‌ట్లు బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు స్ప‌ష్టం చేశారు. వారితో ఆదివారం వెంక‌ట‌ర‌మ‌ణ చ‌ర్చించారు. అనంత‌రం లిఖిత‌పూర్వ‌క హామీ ఇచ్చారు. విద్యార్థులు అడిగిన…

ఆయ‌క‌ట్టు రైతుల‌ను ఆదుకోండి

మంచిర్యాల : భారీ వ‌ర్షాల కార‌ణంగా క‌డెం ప్రాజెక్టు ముంపు త‌ప్పిపోయినా, గేట్లు మ‌ర‌మ్మ‌తు లేక నీళ్ల‌న్నీ వృథాగా పోతున్నాయ‌ని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల‌ సురేఖ అన్నారు. ఆమె కాంగ్రెస్ నాయకులతో కలిసి క‌డెం ప్రాజెక్ట‌ను…

అస‌లు ఏంటీ క్లౌడ్ బ‌ర‌స్ట్..

''గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం ఉంది.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి ద్వారా దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారు. విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయనే అనుమానాలు ఉన్నాయి.. గతంలో ల‌ద్దాక్‌, లేహ్‌లో ఇలాంటే వరదలే వచ్చాయి..…

జాతీయ విపత్తుగా ప్రకటించాలి

భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు ముఖ్యంగా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.…

రూ. 1,000 కోట్లతో శాశ్వత కాలనీలు

రూ. 1000 కోట్లతో వరద బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా భద్రాచలం వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా…

టీబీజీకేఎస్ నేత రాస‌లీల‌లు

మంచిర్యాల : ఆయ‌న అధికార పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ నేత‌.. ఇంకేముంది. అధికారం, బ‌ల‌గం క‌లిసి విచ్చ‌ల‌విడి ప‌నుల‌కు తెగ‌బ‌డ్డాడు. త‌న వ‌ద్ద‌కు ప‌ని కోసం వ‌చ్చిన ఓ కార్మికుడి భార్య‌పై క‌న్నేశాడు. ఆమెను లోబ‌రుచుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం…

బ్రేకింగ్.. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత

నిర్మల్ జిల్లా క్యాంపస్ ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లే ప్రయత్నం…

బాసర త్రిపుల్ ఐటీ వీసీగా ప్రొఫెసర్ వెంకటరమణ

ఎట్టకేలకు ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ కి వీసీని నియమించింది. బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ గా ఫ్రొఫెసర్ వెంకటరమణను నియమించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయిన వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ కూడా కొనసాగుతారు. కొద్ది సేపటి క్రితం…

యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టండి

మంచిర్యాల : వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ముంపుకు గురైన ప్రాంతాల మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి వెంట‌నే పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ సింగరేణి అతిథి గృహంలో…

మాతా, శిశు సంర‌క్షణా కేంద్రం వెంట‌నే సిద్ధం చేయండి

మంచిర్యాల :మాతా, శిశు కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా,చెదారం తొంద‌ర‌గా తొల‌గించి వీలైనంత త్వ‌ర‌గా వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం వ‌ర‌ద ముంపున‌కు గురైన మాతా,శిశు కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా…