ఈ చదువుల యజ్ఞాన్ని కొనసాగిస్తాం

మంచిర్యాల : ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా త‌న‌కు విద్యార్థుల కష్టం తెలుసున‌ని, ఎవరూ పోటీ పరీక్షలకు దూరం కాకూడదని సంవత్సరం పాటు చదువుల యజ్ఞాన్ని కొనసాగిస్తామ‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. బాల్క…

తెలంగాణ‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న ఇలా…

తెలంగాణలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న ఖరారైంది. ఆయ‌న ప‌ర్య‌ట‌న రెండు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. తెలంగాణ‌లో ఆయ‌న ప‌ర్య‌ట‌న సాగుతుంది ఇలా... మే 6న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి నేరుగా…

ఎండ‌వేడికి కాలిపోయిన బుల్లెట్‌

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎండ వేడికి పార్క్ చేసిన ఓ బుల్లెట్ బైక్ కాలిపోయింది. జిల్లా కేంద్రంలోని శ్రీ‌నివాస్ టాకీస్ రోడ్ లో ఎండవేడికి పార్క్ చేసిన రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి…

అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. ఆస్పత్రిలోనే శవం..

మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి డబ్బులు లేకపోవడంతో ఆస్పత్రిలోనే శవాన్ని బంధువులు వదిలేసి వెళ్లిన హృదయ విదారక ఘటన జరిగింది. శవాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్…

పాయల్ పయనమెటు..

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్య‌క్షుడు పాయల్ శంకర్ పేరు హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆయ‌న పేరు మారుమోగుతోంది. ఎన్నో ఏండ్ల రాజ‌కీయ అనుభవం ఉన్న ఆయ‌న ఇప్పుడు గ‌డ్డు…

క‌ళాశాల కోసం సింగ‌రేణి పాఠ‌శాల ప‌రిశీల‌న‌

మంచిర్యాల : తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్ సింగ‌రేణి పాఠ‌శాల‌ను బెల్లంప‌ల్లి ఏరియా జీఎం సంజీవ‌రెడ్డి ప‌రిశీలించారు. ఇందులో గురుకుల మ‌హిళా డిగ్రీ క‌ళాశాల ఏర్పాటు చేసేందుకు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శ‌నివారం జీఎం…

ప్రైవేటీక‌ర‌ణ పాపం మీదే

సింగ‌రేణిలో ప్రైవేటీక‌ర‌ణ పాపం ఖ‌చ్చితంగా రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి ఆరోపించారు. బిఎంఎస్ కార్మిక చైతన్య యాత్ర అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టు గేట్ మీటింగ్‌కు ఆయ‌న ముఖ్య…

గర్భిణులకు ఇంటికే పోషకాహారం

తెలంగాణ సర్కార్ గర్భిణులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల లబ్దిదారులకు వేసవి సెలవుల్లో ఇబ్బందులు రాకుండా ఇంటి వద్దకే పోషకాహారాన్ని పంపిణీ చేయాలని కేసీఆర్ సర్కార్…

జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు సిద్దంగా ఉండండి

మంచిర్యాల : జాతీయ సంఘాలు కార్మికుల‌ను త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్నాయ‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. శ‌నివారం మంద‌మ‌ర్రి ఏరియా కే.కే.5 గనిపై నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ…

ఒంట‌రిగా ఉంద‌ని వేధించాడు.. చిత‌క్కొట్టింది..

అర్ధ‌రాత్రి యువ‌తి ఒంట‌రిగా ఉంద‌ని .. వేధించేందుకు ప్ర‌య‌త్నించాడు.. అంతే ఆమె అప‌ర‌కాళి అయ్యింది.. యువ‌కున్ని చిత‌క్కొంటింది.. వివ‌రాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ…