అంగ‌న్‌వాడీల‌కు వేస‌వి సెల‌వులు

మంచిర్యాల : అంగ‌న్‌వాడీల‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. స‌ర్క్యుల‌ర్ నంబ‌ర్ 847 జారీ చేసింది. మే 1 నుంచి 30 వ‌ర‌కు ఈ సెల‌వులు ప్ర‌క‌టించారు. అయితే సెల‌వులు మే 1 నుంచి 15 వ‌ర‌కు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, 16వ తేదీ…

కార్మిక సంఘాల బాయిబాట‌..

సింగ‌రేణిలో ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉండ‌టంతో ఆయా కార్మిక సంఘాలు బాయి బాట ప‌ట్టాయి. అన్ని కార్మిక సంఘాలు కార్మికుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఐఎన్‌టీయూసీ,బీఎంఎస్‌,ఏఐటీయూసీ కార్మికుల వ‌ద్ద‌కు వెళ్ల‌గా,…

కార్మికుల సమస్యలను పరిష్కరిస్తం

కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు శ్రమిస్తామని TBGKS ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు RK-7 గనిలో లో అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా ఆయన కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున సమస్యలను అడిగి…

ఆచార్య హిట్టా…? ఫ‌ట్టా…?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌పై అభిమానుల‌లో ఏ ర‌క‌మైన అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీఎంట్రీ త‌ర్వాత చిరు సినిమాల‌పై అభిమానులు ఆస‌క్తి బాగా చూపుతున్నారు. తాజాగా చిరంజీవి ఆచార్య చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు…

31 పైస‌ల కోసం రైతును తిప్ప‌లు పెట్టిన బ్యాంక్

రైతులంటే అంద‌రికీ చుల‌క‌నే..ముఖ్యంగా బ్యాంకు అధికారుల‌కు.. కేవ‌లం 31 పైస‌ల కోసం రైతును ముప్పుతిప్ప‌లు పెట్టిన ఓ బ్యాంకు ఘ‌న‌త వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ సమీపంలో శ్యాంజీ బాయ్ 2020లో తన పేరుమీద ఉన్న కొంత భూమిని…

మాదారం లో విరిగిన విద్యుత్ స్తంభాలు

తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో సింగరేణి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు నాలుగు పోల్స్ విరిగాయి. అవి కాస్త ప్రభుత్వ విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో మాదారం కాలనిలో సరఫరా…

వాట్సాప్‌ పేమెంట్లు. క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు..

వాట్స‌ప్ మ‌రో కొత్త ప్ర‌యోగం చేయ‌బోతోంది. మ‌న దేశంలో అత్యధిక యూపీఐ లావాదేవీలు ఉన్న గూగుల్ పే, ఫోన్ పేలతో పోటీపడేందుకు వాట్సాప్ సరికొత్త మార్గాలను ఆన్వేషిస్తోంది. ఇందులో భాగంగా యూజ‌ర్ల‌కు భారీగా ఆఫర్లను ప్రకటించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం…

బీజేపీలో ర‌గులుతున్న భూ వివాదం

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు చేసిన ఓ భూదందా పెద్ద దూమారానికి దారి తీస్తోంది. జిల్లా అధ్య‌క్షుడు, అత‌ని కుటుంబ స‌భ్యులు చేస్తున్న వ్య‌వ‌హారాలు ఆ పార్టీకి త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ భూ…

ఆ ఆడియో నాది కాదు

తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని బూతులు తిట్టిన వ్య‌వ‌హారంలో ఆడియో తనది కాదని ఎమ్మెల్సీ పట్నంమహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఐ అంటే తనకు గౌరవం ఉందన్నారు. తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ…

టీఆర్ఎస్ ఫ్లెక్సీలు.. రూ. 10 లక్షల ఫైన్​లు

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌కు భారీగా ఫైన్లు విధించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు భారీగా ఫైన్లు వేశారు. మంగ‌ళ‌,బుధ‌వారాల్లో పెద్ద…