గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం
కూలీ పని కోసం వచ్చి కానరాని లోకాలకు వెళ్లారు ఆ తల్లికూతుళ్ళు.. కొద్దిరోజులుగా వర్షాలు పడుతుండటంతో గోడ నాని వారి పై పడి మరణించారు. నల్గొండ జిల్లా పద్మారావు నగర్ లో నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21) నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిందట…