ఘనంగా తైదల బాపు జన్మదిన వేడుకలు

మంచిర్యాల,కరీంనగర్ జిల్లాల్లో సినీ గేయ రచయిత తైదల బాపు 45వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జాతీయ కళారత్న సినీ గేయ…

యువకులు మీరు.. దైర్యంగా ముందుకు సాగండి..

భూపాలపల్లి: కేంద్రమంత్రి భూపాలపల్లి పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సింగరేణి పర్యటన లో భాగంగా కిషన్రెడ్డి భూపాలపల్లి KTK5 మైన్ గేట్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు, నేతలు ఆయన్ని కలిశారు. మందమర్రి బీఎంఎస్ ఏరియా…

జిల్లా కేంద్రంలో తుపాకీ కలకలం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ చెరువు ఒడ్డున ఉన్న బండపై తుపాకీ లభించింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిర్మల్ ఏఎన్ రెడ్డి కాలనీలోని దివ్య గార్డెన్ పక్కన సఖి సెంటర్ వద్ద చెరువులోని బండపై తుపాకీని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని…

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి

తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది కళ్ళు గీసే కత్తితో యువతిపై దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రేమోన్మాది యువతి పై కల్లు గీసే కత్తి తో దాడి…

ఎస్ఐ, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. పోలీస్ ఉద్యోగాల ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం…

ఆ సర్య్కులర్ ఉపసంహరించుకోవాలి

మంచిర్యాల : కార్మికుల‌కు అసౌక‌ర్యం క‌లిగించే సర్క్యులర్ వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. షిఫ్ట్ ప్రారంభ సమయాలలో మాస్టర్ బుకింగ్ సమయాన్ని తగ్గించ‌డం ఏ మేర‌కు స‌మంజ‌స‌మ‌ని…

భ‌ర్త గొంతును బ్లేడ్‌తో కోసింది..

పెండ్లై నెల రోజులు అయ్యింది. ఆ ఇద్దరి మ‌ధ్య అప్పుడే గొడ‌వ‌లు ప్రారంభం అయ్యాయి. ఉద‌యం జ‌రిగిన గొడ‌వ‌లో భార్య‌కు కోసం వ‌చ్చింది. అంతే విచ‌క్ష‌ణ మ‌రిచిన ఆమె భ‌ర్త‌పై బ్లేడ్‌తో దాడి చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా దామెర మండలం…

ఫ్లాష్.. ఫ్లాష్.. భవనం పైకి ఎక్కి సింగరేణి కార్మికుడి ఆందోళన

ఓపెన్ కాస్ట్ మేనేజర్ తనను వేదింపులకు గురిచేస్తున్నాడని ఓ కార్మికుడు ఆందోళనకు దిగాడు. వివరాల్లోకి వెళితే అజ్మీర్ శివకుమార్ ఆర్జీ3 ఏరియా ఓసి1 లో డంపర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా తనను యాజమాన్యం వేధింపులకు గురి…

దళిత యువకుడికి.. మూత్రం కలిపిన మ‌ద్యం తాగించి..!

దళిత యువకుడిపై మ‌రో ఇద్ద‌రు యువ‌కులు అమానవీయంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌ద్యం తాగేందుకు నిరాక‌రించాడ‌ని.. దళిత యువకుడి చేతులు కట్టేసి.. మూత్రం కలిపిన బీరును తాగించారు. అనంత‌రం ఆ దళిత యువకుడిని తీవ్రంగా కొట్టి.. అతడి వద్దనున్న డ‌బ్బును లాక్కొని…

కళ్యాణ లక్ష్మీ కి రూ. 1,850 కోట్ల నిధులు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఒకే సారి నిధులు మంజూరు చేసింది. బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,850 కోట్లను విడుదల…