ఏసీపీ సస్పెన్షన్
ఒక కేసులో .ముడుపులు తీసుకున్న వ్యవహారంలో ఏసీపీపై సస్పెన్షన్ వేటు పడింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం స్థిరాస్తి వ్యాపారుల జంట హత్యల కేసులో…