ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఏసీబీ వ‌ల‌లో ఎస్ఐ

నిన్న బ‌దిలీ ఉత్త‌ర్వులు తీసుకుని నేడు ఏసీబీ చిక్కాడో ఎస్ఐ. సూర్య‌పేట రూర‌ల్ ఎస్ఐ ల‌వ‌కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కారు. సూర్య‌పేట జిల్లా కేంద్రంలోని రాజుగారితోట హోట‌ల్ య‌జ‌మాని నుంచి రూ. 1.30 ల‌క్ష‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి…

పోలీసుల‌పై ప్ర‌జ‌ల ఆందోళ‌న

నిర్మ‌ల్ జిల్లాలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసుల‌కు సంబంధించి ఒకే రోజు రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ద‌స్తూరాబాద్ గోండుగూడ‌కు చెందిన నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దస్తూరాబాద్‌ సబ్ ఇన్‌స్పెక్టర్…

స‌మ్మె ద్వారా కేంద్ర విధానాలు ఎండ‌గ‌డ‌దాం

మంచిర్యాల : రెండు రోజుల స‌మ్మె ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు ఎండ‌గ‌డ‌దామ‌ని కార్మిక సంఘాల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నేత‌లు పిలుపునిచ్చారు. ఖైరిగుడ ఓపెన్‌కాస్టులో కార్మిక సంఘాల నేత‌లు మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాలు స‌రికావ‌ని…

టీకా… చ‌క‌చ‌క‌..

కరోనా కట్టడికి వ్యాక్సినేష‌న్ వేగ‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఆరు దశల్లో టీకా ప్రక్రియ వేగవంతం చేశారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లు, రెండో దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకా అందించారు. మూడో దశలో 80 ఏళ్లపై బడిన వారికి, నాలుగో దశ లో…

రైతుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం

లక్షెట్టిపేట్: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మరో భారీ ఉద్యమానికి టీ ఆర్ ఎస్ సిద్ధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం పట్టణంలోని…

మళ్ళీ క్షిణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం..

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. మంగళవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఉదయం ఆయనను…

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఎన్నో కంపెనీల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఆయ‌న అక్క‌డ ఆయా కంపెనీల ప్ర‌తినిధులు, సీఈవోల‌తో స‌మావేశం అవుతూ ఇక్క‌డ ఉన్న అనుకూల‌త‌లు వివ‌రిస్తున్నారు. దీంతో…

మహారాష్ట్రకు మరోసారి కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన నేడు కొల్హాపూర్‌ వెళ్లనున్నారు.. దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన మహాలక్ష్మి అమ్మవారిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. ఉదయం10:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి…

సింగరేణి వీఆర్ఎస్ కుటుంబాల‌ను ఆదుకోండి

సింగ‌రేణిలో అధికారుల ఒత్తిడితో VRS తీసుకున్న కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ స‌భ్య‌డుఉ, మాజీ ఎంపీ వివేక్ కోరారు. సింగరేణి VRS బాధితుల సమస్యలపై బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను…

మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా శ్రీ‌రాంపూర్‌లో ఉద్రిక‌త్త చోటు చేసుకుంది. సింగ‌రేణి యాజ‌మాన్యం తీసుకున్న చ‌ర్య‌ల ఫ‌లితంగా ఓసీపీ ముంపు గ్రామాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు.. వివ‌రాల్లోకి వెళితే.. శ్రీరాంపూర్ ఓ.సి.పి. ముంపు గ్రామాలకు రాకపోకలు…