త‌గ్గెదేలే….

రైతుల క‌ష్టాలు తెలుసుకునేందుకు తాను ప‌ర్య‌టిస్తాన‌ని బండి సంజ‌య్ ప్ర‌క‌ట‌న‌... ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ప్ర‌క‌టించేంత వ‌ర‌కు సంజ‌య్ ప‌ర్య‌ట‌న అడ్డుకుని తీరుతామ‌ని టీఆర్ ఎస్ శ్రేణుల హెచ్చ‌రిక‌లు ఉద్రిక్త‌త‌ల‌కు…

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌

మావోయ‌స్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతూనే ఉంది. ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రంలో బ‌హెక‌ర్ అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ లో కీల‌క మావోయిస్టు నేత మృతి చెందాడు. సోమ‌వారం ఉద‌యం డీఆర్ జీ జ‌వాన్లు అట‌వీ ప్రాంతంలో గ‌స్తీ నిర్వ‌హిస్తుండ‌గా…

తెలంగాణ‌లో గొర్రెల పంపిణీ అందుకే..

కేంద్రం తెలంగాణకు అవార్డ్స్ ఇస్తోంద‌ని.. నిధులు మాత్రం ఇయ్యడం లేదని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ తెలంగాణ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం అమలు…

సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేయించాలి

ఎస్ఆర్పీ 3 ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేయించాలని బిఎంఎస్ అధ్య‌క్షుడు యాద‌గిరి స‌త్త‌య్య డిమాండ్ చేశారు. ఆయ‌న రామగుండం ఏరియా III, ఓసీపీ 2 లో గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల…

థాంక్యూ స‌జ్జ‌నార్ స‌ర్‌..

కోటపల్లి మోడల్ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థుల రవాణా సౌకర్యం పై కస్తూర్భా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి చేసిన ట్విట్ కి RTC MD సజ్జనార్ స్పందించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ కు సుమారు గా 200 మంది…

ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వారికి పిలుపు.. ఆ నేత‌ను పిల‌వ‌లేదు

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లువురు నేత‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి పిలుపు వ‌చ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు పిలిచారు. ఆరు ఎమ్మెల్సీ సీట్ల‌కు గాను ఏడుగురిని పిలిచిన అధిష్టానం. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎం. సీ. కోటిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి,…

బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత.. బీజేపీ శ్రేణులపై రాళ్లదాడి..

నల్లగొండ : నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప‌ర్య‌ట‌న ఉద్రిక‌త్త‌కు దారి తీసింది. నల్లగొండ టౌన్‌లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద టీఆర్ ఎస్ నేత‌లు ఆయ‌నను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు.…

అతివలకు అమ్మ‌గా సఖి

అతివల పాలిట అమ్మగా మారింది సఖి కేంద్రం. మహిళలకు రక్షణ కల్పించే కవచంలా పని చేస్తోంది. హింస, వేధింపుల నుంచి బయట పడేలా భరోసా కల్పిస్తోంది. లైంగిక వేధింపులకు గురైన బాలికలు, యువతులకు అండగా నిలిచి... వారిలో మనో ధైర్యాన్ని నింపి కొత్త జీవితం…

పాలు ఇవ్వడం లేదని గేదెపై ఫిర్యాదు

అప్పటి వరకూ రోజుకు సుమారు 5 లీటర్ల పాలు ఇచ్చే గేదె.. అకస్మాత్తుగా మానేయడంతో ఆ రైతు కంగుతిన్నాడు. సమస్యకు పరిష్కారం కోరుతూ చుట్టుపక్కల వారిని అడిగితే.. వారు అతడిని ఆటపట్టించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో ఆ రైతు పోలీస్…

హామీలు అంద‌రికీ… టిక్కెట్టు ఎవ‌రికి..?

కేసీఆర్ ప్ర‌తి ఒక్క‌రికీ హామీ ఇచ్చారు. ప్ర‌తి స‌భ‌లో అక్క‌డ ఉన్న నాయ‌కుడికి టిక్కెట్టు నీకే పో అన్నారు.. మ‌రి ఇప్పుడు ఆశావాహులు ప‌దుల సంఖ్య‌లో ఉన్నారు. ఉన్న‌ది ఒక్క‌టే టిక్కెట్టు.. అది ఎవ‌రికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ…