సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు... మోహన్ రావు కాలనీకి చెందిన అశోక్ అనే వ్యక్తి వయసు (29)ఆన్లైన్ సర్వీస్ వృత్తిలో కొనసాగుతున్నాడు, బుధవారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయం చూసి సెల్ఫీ…

ముఖ్య నేతలతో వరుస సమావేశాలు

హైద‌రాబాద్ - పార్టీ ప్లీనరీ , నవంబర్ 15 న విజయగర్జన సభ జయప్రదం చేయడం తో పాటు , నియోజకవర్గ పార్టీలో అంతర్గత సమస్యల ను పార్టీ నేతలతో మంత్రి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. రోజు కు 20 నియోజకవర్గాల…

బెల్లంపల్లి పోలీస్ ఆధ్వర్యంలో 1050 యూనిట్ల రక్తం

అమరవీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే) అక్టోబర్ 21 సందర్బంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచేందుకు అవసరమైన రక్తాన్ని సేకరించేందుకుగాను రామగుండం పోలీస్ కమిషనరేట్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల అధ్వర్యంలో బెల్లంపల్లి లో పద్మశాలి భవన్ లో…

ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు

హుజురాబాద్ ఎన్నిక‌లు ప్ర‌పంచ‌లోనే అత్యంత ఖ‌రీదైన‌విగా మిగిలిపోతాయ‌ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌ల కోసం ఒక పార్టీ 400 కోట్లు..మరో మర్టీ 100 కోట్లు ఖర్చు పెడుతోంద‌న్నారు. అక్రమంగా సంపాదించిన దొంగ…

స‌న్నాసి బ‌య‌ట తిరుగుతున్న‌డు..

హైద‌రాబాద్ ః కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న సన్నాసి బయట తిరుగుతున్నాడని రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయ‌న మంగ‌ళ‌వారం తెలంగాణ‌భ‌వ‌న్‌లో మాట్లాడారు. రేవంత్ కు దమ్ము ఉంటే హుజురాబాద్ లో డిపాజిట్లు…

ఆ రోజు ప్ర‌యాణాలు వాయిదా వేసుకోండి

వ‌రంగ‌ల్ త‌మ‌కు క‌లిసివ‌చ్చిన ప‌ట్ట‌ణ‌మ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం మాట్లాడారు. ద్విదశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లకు సన్నహక సమావేశాలు జరుగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. టీఆర్ ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ కు మద్దతు…

జీరో దందాలపై ఆగని టాస్క్ ఫోర్స్ దాడులు

లక్షేట్ పేట్ కు చెందిన కొంతమంది తుక్కు వ్యాపారులు, ధనార్జనే ధ్యేయంగా, ప్రభుత్వ పన్నులు ఎగవేస్తూ అధిక లాభాలు గడించాలనే ఉద్దేశంతో, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, రహస్యంగా, లారీలలో లక్షల విలువ చేసే తుక్కు అక్రమంగా మహారాష్ట్ర కి…

కేరళలో జల విలయం

కొట్టాయం, అక్టోబరు 17: కేరళలో వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి, వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటివరకు 26 మంది చనిపోయారు. కొట్టాయం జిల్లాలో 13, ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది,…

చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఔషధం…జామ కాయ

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏ రోగాలతో అత్యధికంగా చనిపోతున్నారు అనే విషయాలని ఎన్నో సార్లు వెల్లడించింది. అందులో ముఖ్యంగా గుండె సంభందిత వ్యాధులతో అత్యధికంగా ప్రజలు చనిపోతుంటే..రెండవ స్థానం మాత్రం చెక్కెర…