Browsing Category

తాజా వార్తలు

ఇక ఆప‌రేష‌న్ సింధూర్-2

ఆప‌రేష‌న్ సింధూర్ ఇంత‌టితో ఆగిపోలేదా..? అది ఇంకా కొన‌సాగుతుందా...? ఈ దాడుల త‌రువాత పాకిస్తాన్ ఏం చేస్తుంది...? భార‌త్ జ‌వాబు ఎలా ఉండ‌బోతోంది...? ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త్ దాడులు చేయ‌డంతో పాకిస్తాన్…

ఇక ఆప‌రేష‌న్ సింధూర్ 2

ఆప‌రేష‌న్ సింధూర్ ఇంత‌టితో ఆగిపోలేదా..? అది ఇంకా కొన‌సాగుతుందా...? ఈ దాడుల త‌రువాత పాకిస్తాన్ ఏం చేస్తుంది...? భార‌త్ జ‌వాబు ఎలా ఉండ‌బోతోంది...? ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త్ దాడులు చేయ‌డంతో పాకిస్తాన్…

క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ… ఆత‌డే..

Operation Sindoor:ఎంతో ఖ‌చ్చిత‌త్వంగా. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఉగ్ర‌వాదుల పీచ‌మ‌ణిచేలా చేసిన దాడిపై ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య పౌరుల‌పై దాడిచేసి 26 మందిని పొట్ట‌న‌పెట్టుకోవ‌డమే కాకుండా,…

ఆ ఇద్ద‌రూ ఎవ‌రు..?

Operation Sindhur: పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ "ఆపరేషన్ సింధూర్" చేపట్టి ఉగ్ర‌వాద శిబిరాలు ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై భార‌త్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సమావేశంలో భారత…

క‌ర్రెగుట్ట‌లో భారీ ఎన్ కౌంట‌ర్.. 22 మంది మావోయిస్టుల మృతి

Massive Encounter at Karre Gutta: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు క‌ర్రెగుట్ట‌లో చేప‌ట్టిన‌ కూంబింగ్ ఆపరేషన్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా…

ర‌ఫెల్‌.. స్కాల్ప్

Operation Sindoor: ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో భార‌త్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మొత్తంగా తొమ్మిది ప్రాంతాల్లో దాడి చేసింది. ఈ దాడిలో ఉప‌యోగించిన రాఫెల్‌, SCALP క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. రాఫెల్ తో పాటు…

అర్థ‌రాత్రి మెరుపుదాడి..

Operation Sindoor : అంద‌రూ ఊహించినట్టుగానే భార‌త్ పాకిస్థాన్‌ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44…

తేనెటీగ‌ల దాడిలో ఒక‌రి మృతి

One person dies in bee attack: తేనెటీగ‌ల దాడిలో ఒక కంట్రాక్ట‌ర్ కార్మికుడు మృతి చెందిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి 1 ఇంక్లైన్ ద‌గ్గ‌ర బొగ్గు గని ఆవరణలో…

న‌న్ను కోసినా పైస‌ల్లేవ్‌..

CM Revanth Reddy: "నన్ను కోసినా ఈ రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఏ పథకం ఆపాలి..? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా..? వంద రూపాయల పెట్రోల్ రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా..? ఏం చేద్దాం…

న‌న్ను కోసినా పైస‌ల్లేవ్‌..

CM Revanth Reddy: "నన్ను కోసినా ఈ రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఏ పథకం ఆపాలి..? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా..? వంద రూపాయల పెట్రోల్ రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా..? ఏం చేద్దాం…