Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్
KCRL తెలంగాణకు ఎప్పుడైనా విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్…
ఐఏఎస్ అధికారుల బదిలీ
Transfer of IAS officers: తెలంగాణ(Telangana)లో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, కార్మికశాఖ…
పీవోకేను భారత్లో కలపండి
CM Revanth Reddy: పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి గారికి పూర్తి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి…
సీఎం యోగి కంటతడి..
CM Yogi Emotional : పహల్గామ్ ఉగ్రమూకల దాడిలో కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది మృత్యువాత పడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఉత్తరప్రదేశ్ యోగి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరుపెట్టుకున్నారు.
జమ్ముకశ్మీర్లోని…
కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది
MLC Kalvakuntla Kavitha: కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది, మహిళలకు నెలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతీ ఒక్కరు సభకు రావాలని ఆహ్వానించారు.…
ఆయువు పట్టుపై అసలైన దెబ్బ
Indus Waters Treaty: శత్రువు ఎదిరించాలంటే ప్రతిసారీ యుద్ధాలే చేయక్కర్లేదు.. వారి బలహీనలతపై దెబ్బ కొడితే సరిపోతుంది... ఇదీ చాణక్య నీతి.. ప్రస్తుతం భారత ప్రభుత్వం అదే చేస్తోంది.
పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య…
ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియట పరీక్షా ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించి మందమర్రి తెలంగాణ ఆదర్శ పాఠశాల &…
అతడి శరీరంలో 42 బుల్లెట్లు
కశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రదాడిలో ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలవుల్లో ఆనందంగా గడపడానికి వెళ్లిన పర్యాటకులను టెర్రరిస్టులు(Terrorists) కనికరం లేకుండా కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా..…
ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు
(Pahalgam terror attack: ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ…
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి
Terrorist : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు(Terrorist) చొరబాటుకు యత్నించారు. దీంతో భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.…