Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ముక్కు నేలకు రాస్తారా..?
Telangana: “ఎంతో మంది పాలకులు వచ్చారు. ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారు. తప్ప జిల్లాను అభివృద్ధి చేయలేద”ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.…
కోనేరు కోనప్ప రాజీనామా
Koneru Konappa: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే ఆయన రాజీనామా చేశారు. నియోజకవర్గంలో తనపై పోటీ…
జనక్ ప్రసాద్ అబద్దాలు మానుకోవాలి
Singareni: INTUC నాయకుడు జనక్ ప్రసాద్ అవగాహన రాహిత్యంతో అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బీఎంఎస్ నాయకుడు లక్ష్మారెడ్డిపై నిరాధార ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ABKMS-BMS కార్యదర్శి పి.…
ప్రశ్నిస్తే చంపడం ఏంటి..? – సీతక్క
Minister Sitakka: హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై మంత్రి సీతక్క (Minister Sitakka) సీరియస్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో ఆమె మాట్లాడారు. ప్రశ్నిస్తే చంపేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షలతో ఇలా చంపేయడం సరైనది కాదన్నారు.…
సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి అమ్మకాలు..
Cannabis sales under the guise of CC cameras business: బయటకు కనిపించేది అదో సీసీ కెమెరాల గోడౌన్.. కానీ అందులో జరుగుతున్నది మాత్రం గంజాయి వ్యాపారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ గంజాయి వ్యాపారాన్ని పోలీసులు చేధించి…
మోసపోయిన మోనాలీసా
Kumbh mela Monalisa: కుంభమేళాలో పూసలమ్మే యువతి మీడియా పుణ్యమా అని వైరల్ అయిపోయింది. ఆమె మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా ఆమెకు సినిమా ఆఫర్ కూడా వచ్చింది. సోషల్ మీడియా పుణ్యామా.. అని ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోయింది. దీంతో మోనాలిసా భోంస్లేను…
51 కోట్లు దాటిన భక్తుల పుణ్యస్నానాలు
Maha Kumbh 2025: ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళాకు జనం అంచనాకు మించి హాజరవుతున్నారు. భక్తుల సంఖ్య 51 కోట్లు దాటింది. శనివారం మధ్యాహ్నం నాటికే, ఈ సంఖ్య 51 కోట్లకు చేరుకుందని అధికారులు ప్రకటించారు. వారాంతం కావడంతో…
దొంగ బాబా మోసం
Thief Baba's fraud: నకిలీ బాబాల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజల ఆరోగ్యాలు బాగు చేయిస్తామని చెప్పి, డబ్బులు వచ్చేలా చేస్తామని నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య జనం వారి మాటలు…
కోనప్పకు కోపమొచ్చింది…
Koneru Konappa: రాజకీయాల్లో సంచలనం అంటే సిర్పూరు నియోజకవర్గానిదే... ఎప్పుడు ఏది జరిగినా రాష్ట్రవ్యాప్త చర్చకు దారి తీస్తుంది... ఇప్పుడు కూడా అదే జరుగుతోంది... రాజకీయపరంగా ఎప్పుడూ సైలెంట్గా ఉండే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప…
తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జీగా మీనాక్షి నటరాజన్
Congress: పలు రాష్ట్రాలకు ఇన్చార్జీలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఇన్చార్జీగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమించారు. రాహుల్గాంధీ టీమ్లో…