Browsing Category

తాజా వార్తలు

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శనిగరపు సురేందర్

కోటపల్లి మండలం అన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో భౌతిక రసాయన శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు శనిగారపు సురేందర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. విద్యార్థులకు భౌతిక రసాయ శాస్త్రాన్ని పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ,…

గిరిజ‌న మ‌హిళ‌పై హ‌త్యాచార‌య‌త్నం

ఓ ఆదివాసీ మ‌హిళ‌పై అత్యాచార‌య‌త్నం చేయ‌డ‌మే కాకుండా, ఆమెపై హ‌త్యాయ‌త్నం కూడా చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆదివాసీ జిల్లా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చిన దారుణ ఘ‌ట‌న పూర్వాప‌రాలు ఈ విధంగా ఉన్నాయి. జైనూరు మండ‌లం దేవుగూడ…

ఎంసీహెచ్ పేషెంట్ల‌కు భోజ‌నం పంపిణీ

నాంది, మంచిర్యాల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల గోదావ‌రి తీరంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిలోని పేషెంట్లను ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ప‌ట్ట‌ణంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్పించారు. ఎల్లంప‌ల్లి ప్రాజెక్టు వ‌ర‌ద‌,…

మీ కోస‌మే షీ టీం, భ‌రోసా కేంద్రాలు

నాంది, కాగ‌జ్‌న‌గ‌ర్ మ‌హిళ‌లు, విద్యార్థినుల కోస‌మే షీ టీమ్‌, భ‌రోసా కేంద్రాలు ఉన్నాయ‌ని భరోసా టీం ఇంచార్జ్, ఎస్ఐ తిరుమల అన్నారు. మంగ‌ళ‌వారం పెంచికల్ పేట్ కేజీబీవీ పాఠశాల బాలబాలికలకు జిల్లా భరోసా టీం , కాగజ్‌న‌గ‌ర్ డివిజన్ షీ టీం ద్వారా…

CCI వెంటనే పునః ప్రారంభించాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభించాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన సిసిఐ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. సిసిఐ స్క్రాప్ వేలం వేసే…

బడుగ పండగ సందడి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బడుగ పండగ సందడి నెలకొంది. పొలాల అమావాస్య మరుసటి రోజు ఈ పండగ చేసుకుంటారు. ఆయా గ్రామాల్లోని సమీపవాగుల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య రోజు నవధాన్యాలతో తయారుచేసిన గౌరమ్మలను మరుసటిరోజు ఉదయం వాగుల్లో…

విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దు

విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దని, ప్రజలను ఇబ్బందులు నుంచి గెట్టెక్కించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాత్రి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కడెం…

శ్రీరామ్ సాగర్ 40 గేట్లు ఎత్తివేత

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నలభై గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరికి వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. సుమారు రెండు లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు…

అధైర్య‌ప‌డొద్దు.. అండ‌గా ఉంటా.

ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయ‌న మంచిర్యాల గోదావ‌రి నీటి మ‌ట్టాన్ని ప‌రిశీలించారు. అదేవిధంగా గోదావ‌రి తీరాన…

కడెం అన్ని గేట్లు ఎత్తివేత

Kadem project: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు అన్నీ గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. అధికారులు వెంటనే అప్రమత్తం అయి ప్రాజెక్టు మొత్తం గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల…