Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పెద్దపులి పిల్లల కలకలం
Tigress of cubs: ఒకేచోట నాలుగు పెద్దపులి పిల్లలు లభించడం కలకలం సృష్టించింది. నాలుగు పులి పిల్లలు అటవీ ప్రాంతంలో లభించడంతో వాటిని తీసుకువచ్చిన గ్రామస్తులు ఓ గదిలో భద్రపరిచి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.…
పగిలిపోద్ది…
కబ్జాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని, ఏ పార్టీ వారైనా విడిచిపెట్టేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఎమ్మెల్యేకు బీజేపీ నేత ఒకరు ఫోన్ చేశారు. టీఆర్ఎస్ సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్…
తూతూ మంత్రంగా మహిళాదినోత్సవ వేడుకలు
Singareni : ప్రతి ఏటా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే సింగరేణి యాజమాన్యం ఈసారి మాత్రం మొక్కుడిగా ముగిస్తోంది. అధికారులు ఆ విషయంలో శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్న ధోరణిలో ఈ…
ఎస్టీపీపీకి మరో రెండు మణికిరీటాలు
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ మరో రెండు మణికిరీటాలను సాధించింది. ఇప్పటికే అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తో జాతీయ స్థాయిలో నెంబర్-1 ప్లాంట్ గా గుర్తింపు పొందిన ఎస్టీపీపీ మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సాధించింది. కేంద్ర…
బాలికల చదువు దేశానికి ఎంతో ఉపయోగం
Karminagar: దేశ అభివృద్దిలో విద్య ఎంతో ప్రధానమని, అందులో బాలికల చదువు దేశానికి ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలు ప్రతిభా పురస్కార కార్యక్రమంలో…
పోలీసుల వసూళ్ల పంచాయతీ
ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో పోలీసుల్లో అవినీతి లేకుండా చేసేందుకు అధికారులు సైతం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే, కిందిస్థాయి సిబ్బంది మాత్రం…
రైతులకు అండగా ఉంటాం… రానున్నది మన ప్రభుత్వమే..
CLP leader Bhatti Vikramarka : రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రైతులు, కాంగ్రెస్ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష…
ఊరికి ఉపకారి అబ్బయ్య
Manchiryal: ఎడ్ల అబ్బయ్య ఆదర్శ రైతే కాకుండా, ఊర్లో చాలా మందికి ఎంతో ఉపకారం చేశారని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అన్నారు. పాత మంచిర్యాలకు చెందిన అబ్బయ్య తృతీయ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు దామోదర్ అన్నదానం చేశారు. ఈ…
సామాన్యుడి నడ్డి విరవడమే కేంద్రం లక్ష్యం
Manchiryal: కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దుయ్యబట్టారు. లక్షటిపేట ఉత్కూర్ చౌరస్తాలో పెంచిన సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని ఆందోళన…
నస్పూరు బల్దియాకు రూ. 5 కోట్లు నష్టం
Naspur Municipality: మంచిర్యాల జిల్లా నస్పూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పైరవీకారుల అండదండలతో అనుమతులు లేకుండానే దర్జాగా భవనాలు నిర్మిస్తున్నారు. ఎక్కడ చూసినా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.…