Browsing Category

తాజా వార్తలు

అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులే

All parties are unhappy in Bellampally constituency: అధికార పార్టీ నుంచి మొద‌లుకుని అన్ని పార్టీల‌ది అదే ప‌రిస్థితి. గ్రూపుల గొడ‌వ‌లు, ఆర‌ని అసంతృప్తులు. నేత‌లు, క్యాడ‌ర్ గ్రూపులుగా విడిపోయే ఆధిప‌త్యం కోసం పోరు. అధికార పార్టీ అంటే ప‌ద‌వుల…

అవ‌మానాలు దిగ‌మింగుకుని ప‌నిచేశాం

Former MP Boora Narsaiah Goud resigned from TRS party:‘‘పార్టీలో ఎన్నో అవ‌మానాలు జ‌రిగినా దిగ‌మింగుకుని పనిచేశాం. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో మాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగాం.. అది తెలిసి కేసీఆర్ మౌనంగా…

అప్పటి వరకు చెప్పులు వేసుకోను

మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను చెప్పులు వేసుకొనని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ సారి కూడా మళ్ళీ టీఆర్ఎస్…

21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్స‌వాలు

Commemoration Day of Police Martyrs from 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అక్టోబర్ 21న ఘనంగా నిర్వహించడంతో పాటు అదే రోజు నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు రామ‌గుండం…

క్వింటాల్ పత్తి ధర రూ.8300

Quintal price of cotton is Rs.8300: ఆదిలాబాద్ జిల్లా ప‌త్తి మార్కెట్‌లో కొనుగోళ్లు శుక్ర‌వారం ప్రారంభం అయ్యాయి. మొద‌టి రోజే క్వింటాల్ ప‌త్తి ధ‌ర రూ. 8300 ప‌లికింది. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న కొనుగోళ్లు…

కార్మికుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం

Financial assistance to workers' families:వరదల్లో గల్లంతైన కార్మికుల కుటుంబాలకు సిర్పూర్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రూ.2 లక్షలు అందించారు. భారీ వర్షాల…

కర్ణాటక హిజాబ్ వివాదం : ప‌ర‌స్ప‌ర విభిన్న తీర్పులు

Karnataka Hijab Controversy: Contrasting Verdicts: తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోయింది. 10 రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా…

బ్రేకింగ్.. మునుగోడులో ఉద్రిక్త‌త‌

Tension in Munugodu of Nalgonda district: న‌ల్గొండ జిల్లా మునుగోడు మండ‌లం రావిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌గాదా జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో చందన అనే మ‌హిళ‌ను భ‌ర్త హ‌రికృష్ణ కొట్టి చంపారు. అయితే ఈ రోజు…

ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం

Earthquake in Adilabad district: ఆదిలాబాద్ జిల్లాప్రకంపనలతో జనం పరుగులు పెట్టారు. జిల్లాలోని ఉట్నూరులో రాత్రి భూమి కనిపించింది. రాత్రి11 .23 నిమిషాలకు రెండు సెకండ్ల పాటు భూమి కంపించటంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపై పరుగులు పెట్టారు. రిక్టర్…

విద్యుత్ షాక్ తో రైతు మృతి

Farmer dies due to electric shock: అటవీ జంతువుల కోసం పెట్టిన వైర్లు తగలడంతో ఓ రైతు మరనించాడు. వివరాల్లోకి వెళితే.. జైపూర్ మండలం పౌనూర్ గ్రామానికి చెందిన దుర్గం భూమరాజు (25) బుధవారం తన పొలం వద్దకు వెళ్ళాడు. పక్కన పొలాలకు చెందిన రైతులు అటవీ…