Browsing Category

తాజా వార్తలు

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలి

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కోరారు. హిమాలయాల అంచుల్లో గల జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఎంతో పరిపాలన దక్షత గల నేత అని వారు…

మాదారం మౌన‌రోద‌న‌..

Madaram township is owned by Singareni: సింగ‌రేణి యాజ‌మాన్యం ఓపెన్ కాస్టుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతోంది. బొగ్గు ఉత్ప‌త్తి కేవ‌లం ఓపెన్ కాస్టుల‌తోనే సాధ్యం అని న‌మ్ముతోంది. అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు ర‌చించి ముందుకు సాగుతోంది. అందులో…

పెళ్లికాని వారూ అబార్ష‌న్ చేయించుకోవ‌చ్చు

The Supreme Court said that even unmarried people can have an abortion: మహిళల గర్భస్రావాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. ఇందులో వివాహితులు,…

సింగ‌రేణి ఓపెన్‌కాస్టులో కార్మికుల ఆందోళ‌న‌

Concern of workers in Singareni Opencast: సింగ‌రేణి ఓపెన్‌కాస్టులో ప్రైవేటు కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. నాలుగురోజులుగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సుశీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ కార్మికులకు…

కేసీఆర్ వచ్చాకే సింగరేణిలో వెలుగులు

సింగరేణి సంస్థ 2021-22 సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను, ఉద్యోగులకు దసరా కానుకగా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి కార్మికుల పక్షాన, ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెల్లడించారు.…

సింగరేణి లాభాల బోనస్‌గా రూ.368 కోట్లు

368 crore as Singareni profit bonus: సింగరేణి 2021-22 లో రికార్డు స్థాయిలో 26,607 కోట్ల రూపాయల టర్నోవర్‌ ను సాధించింది. మొత్తం టర్నోవర్‌ పై పన్నులు విధించడానికి ముందుకు 1,722 కోట్ల రూపాయల లాభాలను ఆర్థించినట్లు సీఅండ్ ఎండి శ్రీధర్‌…

ఈ ఏడాదే తరగతులను ప్రారంభించాలి

మంచిర్యాలలో ఈ ఏడాదే మెడికల్ బోధనా కళాశాల తరగతులను ప్రారంబించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజ్ భూషణ్ ను కోరారు. ఈ మేరకు…

పీఎఫ్ఐ పై నిషేధం.. త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి..

Ban on PFI will come into effect immediately: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) దాని అనుబంధ సంస్థలli చట్టవిరుద్ధమైన సంఘాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు సంవత్సరాల పాటు వీటిమీద నిషేధం విధించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని…

సినీనటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో…

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. 8 ట్రక్కులకు నిప్పు పెట్టిన స్థానికులు

Woman dies in road accident. Locals set fire to 8 trucks: టిప్పర్ ఢీకొని ఒక మహిళ మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఏకంగా ఎనిమిది ట్రక్కులకు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహరాష్ట్ర లోని గడ్చిరోలి…