Browsing Category

తాజా వార్తలు

మ‌ద్యం మ‌త్తులో ఎస్ఐ వీరంగం

శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ప‌రిర‌క్షించాల్సిన ఓ ఎస్ ఐ మ‌ద్యం మ‌త్తులో అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. న‌డిరోడ్డుపై స్నేహితుల‌తో క‌లిసి మ‌ద్యం సేవించి హ‌ల్‌చ‌ల్ చేశాడు. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వివ‌రాల్లోకి…

వాట్సప్ సేవలకు అంతరాయం

Disruption of WhatsApp services: వాట్సప్ సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉన్నట్టుండి మధ్యాహ్నం 12.30 సమయంలో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. తమ మొబైల్ లో నెట్ వర్క్ పని చేయడం…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. బ్రిట‌న్ ప్ర‌ధానిగా రిషి సునాక్

Rishi Sunak as Prime Minister of Britain : భార‌తీయుల‌కు దీపావ‌ళి పండ‌గ రోజు మంచి శుభ‌వార్త... మ‌న దేశాన్ని దాదాపు 200 ఏండ్లు పాలించిన దేశానికి మ‌న సంత‌తికి చెందిన వ్య‌క్తే ప్ర‌ధాని అయ్యాడు. వ్యాపారం పేరుతో వ‌చ్చి మ‌న‌ల్నే ప‌రిపాలించిన…

అక్ర‌మ ర‌వాణా గురించి చెబితే మాపైనే కేసులంట‌..

Illegal shipment of ration rice: తాము ప్ర‌భుత్వ రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా గురించి ఫిర్యాదు చేస్తే అధికార పార్ట అండ‌దండ‌ల‌తో త‌మ‌పైనే కేసులు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని బాధితులు వాపోయారు. బాధ్య‌త గ‌ల పౌరులుగా తాము ప‌నిచేస్తే…

దహన సంస్కారాల‌కు వెళ్లి తేనెటీగల దాడిలో మృతి

Went to cremation and died in bee attack: ద‌హ‌న సంస్కారాల‌కు వెళ్లిన బృందంపై తేనెటీగ‌లు దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా కోట‌ప‌ల్లి మండ‌లంలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి... కోటపల్లి…

ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

GSLV Mark 3 Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 బాహుబలి రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని…

దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశం

Job Opportunity in Devapur Cement Factory: దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి యాజమాన్యం దరఖాస్తులు స్వీకరిస్తోంది. వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి…

బిగ్ బ్రేకింగ్‌… అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో తుపాకుల క‌ల‌క‌లం

Three guns in Telangana assembly premises: అసెంబ్లీలో ఆవ‌ర‌ణ‌లో మూడు తుపాకులు దొర‌క‌డం క‌ల‌క‌లం సృష్టించింది. అసెంబ్లీ ఆవరణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చెట్లను శుభ్రం చేస్తుండగా ఈ మూడు రివార్వర్లు కనిపించాయి. చెట్ల పొదలలో 1…

టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్.. వ‌యా కాంగ్రెస్‌, బీజేపీ

Dasoju Shravan will join TRS from TRS: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తిరిగి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గ‌తంలో టీఆర్ఎస్‌లోనే ప‌నిచేసిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్క‌డ నుంచి…

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.15 వేలు చెల్లించాలి

A minimum pension of Rs.15 thousand should be paid to Singareni retired workers: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.15 వేలు చెల్లించాలని ప‌లువురు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం…