Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తప్పించుకున్న మావోయిస్టుల కోసం జల్లెడ
ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. మూడు జిల్లాలో అణువణువూ గాలిస్తున్నారు. తాడ్వాయి, ఏటూరు నాగారం, కొత్తగూడ, గంగారం, బయ్యారం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం…
రాజీవ్ గాంధీ గొప్ప సంస్కరణ వేత్త
రాజీవ్ గాంధీ గొప్ప సంస్కరణ వేత్త అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి అన్నారు. గుంటూరులో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ రోజు దేశంలో టెక్నాలజీలో పెద్ద ఎత్తున సాంకేతిక…
బాసర ట్రిపుల్ ఐటీ లో గంజాయి కలకలం
బాసర ట్రీపుల్ ఐటీలో గంజాయి దొరకడం కలకలం సృష్టించింది. రెండు రోజుల కిందట వర్సిటీలోని హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఆ విద్యార్థులను పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల…
లోన్ యాప్ వేధింపులకు మరొకరి బలి
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో గతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకోగా, శనివారం మరో వ్యక్తి చనిపోయాడు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడి పెల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్ర…
రాజీవ్ చొరవతోనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు
రాజీవ్గాంధీ చొరవ వల్లనే మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి దేవరాజుల సుప్రజ అన్నారు. రాజీవ్ గాంధీ (Rajiv gandhi) జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా…
పంచాయతీ కార్యాలయంలోనే కొట్టుకున్నరు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ భర్త అల్గునూరి రవి, కార్యదర్శి గంగారం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.. సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే...
గ్రామపంచాయతీ పనుల బిల్లులకు సంబంధించి కొంత…
భారత అభివృద్ధికి దార్శనికుడు రాజీవ్గాంధీ
భారతదేశం అభివృద్ధి చెందుతోంది అంటే గతంలో ప్రధానిగా రాజీవ్గాంధీ తీసుకున్న నిర్ణయాలే అని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ఆధ్వర్యంలో భారత మాజీ…
సింగరేణి కార్మికుడి హత్య
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ సింగరేణి కార్మికుడిని తుపాకితో కాల్చిచంపారు. గంగానగర్ లో నివాసముండే కోరుకొప్పుల రాజేందర్ ను తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్న…
కాంగ్రెస్ పాదాభివందనం
నేటి నుంచి మునుగోడులో ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ కార్యక్రమం నిర్వహించనుంది. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని లక్ష మంది ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పాదాభివందనం చేస్తుంది. ఈ మేరకు పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి నేతలు, కార్యకర్తలకు…
పోలీసులు నా కొడుకు హత్యను పక్కదారి పట్టిస్తున్నారు
తన కొడుకు పందుల రామకృష్ణది రోడ్డు ప్రమాదం కాదని, అది హత్యేనని ఆయన తల్లిదండ్రులు శ్రీనివాస్, లక్ష్మీ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన హత్య కేసులో టీఆర్ఎస్ నేతల హస్తం…