Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఇంటి నిర్మాణ సామగ్రి అందచేత
వరద బాధిత కుటుంబాలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరబెల్లి రఘునాథ్ ఇంటి నిర్మాణ సామగ్రి అందించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో గత నెల వచ్చిన వరదల కారణంగా ఇండ్లన్నీ పాడయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని…
కార్మికులకు సరైన వైద్యం అందించండి
బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని HMS యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యాధికారి శౌరీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ…
అటవీ శాఖ కార్యాలయంలో చోరీ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అటవీ కార్యాయలంలో దొంగలు పడ్డారు. కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ను ఎత్తుకెళ్లారు. కార్యాలయం తీసేందుకు వచ్చిన సిబ్బంది తాళం పగలగొట్ట ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళం కప్ప కార్యాలయంలో…
ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
Telangana Emcet Counseling: తెలంగాణ ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఆగస్టు 21 నుంచి ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) షెడ్యూల్…
ఆపదలో నుంచి.. ఆదుకునే వరకు..
కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు అధికారులు శుభవార్త చెప్పారు ఇరిగేషన్ అధికారులు... శుక్రవారం నీటిని విడుదల చెప్పడంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసలు ప్రాజెక్టు ఉంటుందా..? కొట్టుకుపోతుందా..? అనే పరిస్థితి నుంచి…
జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది
జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండియన్…
ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
తనను అకారణంగా సస్పెండ్ చేశారనే కారణంతో ఆర్టీసీ డ్రైవర ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.... ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని బస్ డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ నిరంజన్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అధికారులు సస్పెండ్…
నేను క్రిస్టియన్.. జెండా ఎగరేయను..
నేను క్రిస్టియన్.. జెండాకు వందనం చేయను... మా మత విశ్వాసాలు అందుకు ఒప్పుకోవు... ఇది ఒక ప్రధానోపాధ్యాయురాలు చెప్పిన మాటలు ఇవి.... తాను జెండాకు వందనం చేయడం కుదరదని ఓ స్కూల్ ప్రిన్సిపాల్ త్రివర్ణ పతాకానికి వందనం చేసేందుకు నిరాకరించారు.…
అసంతృప్తి నిజం… రాజీనామా అబద్ధం..
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మహేశ్వర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే…
ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బంది నిరక్ష్యంగా వ్యవహరించారని అందుకే చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ బాబు పరిస్థితి మొదటి నుంచి సీరియస్గానే ఉందని…