Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఘనంగా బాల్క సుమన్ పుట్టిన రోజు వేడుకలు
balka-suman-birthday-celebrations:ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రైతు బంధు సమితి సభ్యుడు,వైస్ ఎంపిపి వాల శ్రీనివాస్ రావు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మానసిక వికలాంగుల…
రాళ్ల దాడిలో ఎస్ఐకి గాయాలు
si-injured-in-stone-attack: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి రాళ్ల దాడికి దారి తీయగా ఆ దాడిలో ఎస్ఐ, పలువురు పోలీసులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధి బుజిలాపురంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.…
కిసాన్ సమృద్ధి కేంద్రాలతో రైతులకు మరిన్ని సేవలు
More services to farmers with Kisan Samriddhi Kendras : ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందుతాయని కోరమాండల్ సీనియర్ జోనల్ మేనేజర్ సజన్కుమార్ తెలిపారు. జనగాం జిల్లా పటేల్ గూడెంలో ప్రధానమంత్రి…
సమయం ముగిసింది… పరీక్ష చేజారింది..
Officials who do not allow group 1 exam even if it is one minute late: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాతంగా కొనసాగుతున్నాయి. ఆ పరీక్షలకు మంచిర్యాల జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో…
అభివృద్ధి మంత్రం.. రాజకీయతంత్రం
Balka Suman's one-man show going on in Chennuru:అధికార పార్టీకి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. తమకు అభివృద్ధి ఫలాలు అందలేదనో, ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదనో ప్రజా వ్యతిరేకత ఉంటుంది. అదే సమయంలో మిగతా పార్టీలు సైతం…
పిడుగు పాటుకు యువకుడి మృతి
A young man died due to lightning:చేనులో పిడగుపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన తాండూరు మండలం బెజ్జాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
నర్సాపూర్ గ్రామపంచాయితీకి చెందిన మాడావి సుకుమార్ చేనులో ఎద్దులు మేపేందుకు వెళ్ళాడు. వర్షం…
కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి
Concerned to give exagresia of 1 crore rupees: మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పవర్ ప్లాంట్ లో డోజర్ రిపేర్ చేస్తుండగా డోజర్ మీద పడి మృతి చెందిన చంద్రమోహన్ కుటుంబానికి కోటి రూపాయల…
అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులే
All parties are unhappy in Bellampally constituency: అధికార పార్టీ నుంచి మొదలుకుని అన్ని పార్టీలది అదే పరిస్థితి. గ్రూపుల గొడవలు, ఆరని అసంతృప్తులు. నేతలు, క్యాడర్ గ్రూపులుగా విడిపోయే ఆధిపత్యం కోసం పోరు. అధికార పార్టీ అంటే పదవుల…
అవమానాలు దిగమింగుకుని పనిచేశాం
Former MP Boora Narsaiah Goud resigned from TRS party:‘‘పార్టీలో ఎన్నో అవమానాలు జరిగినా దిగమింగుకుని పనిచేశాం. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో మాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగాం.. అది తెలిసి కేసీఆర్ మౌనంగా…
అప్పటి వరకు చెప్పులు వేసుకోను
మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను చెప్పులు వేసుకొనని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ సారి కూడా మళ్ళీ టీఆర్ఎస్…