Browsing Category

తాజా వార్తలు

21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్స‌వాలు

Commemoration Day of Police Martyrs from 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అక్టోబర్ 21న ఘనంగా నిర్వహించడంతో పాటు అదే రోజు నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు రామ‌గుండం…

క్వింటాల్ పత్తి ధర రూ.8300

Quintal price of cotton is Rs.8300: ఆదిలాబాద్ జిల్లా ప‌త్తి మార్కెట్‌లో కొనుగోళ్లు శుక్ర‌వారం ప్రారంభం అయ్యాయి. మొద‌టి రోజే క్వింటాల్ ప‌త్తి ధ‌ర రూ. 8300 ప‌లికింది. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న కొనుగోళ్లు…

కార్మికుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం

Financial assistance to workers' families:వరదల్లో గల్లంతైన కార్మికుల కుటుంబాలకు సిర్పూర్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రూ.2 లక్షలు అందించారు. భారీ వర్షాల…

కర్ణాటక హిజాబ్ వివాదం : ప‌ర‌స్ప‌ర విభిన్న తీర్పులు

Karnataka Hijab Controversy: Contrasting Verdicts: తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోయింది. 10 రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా…

బ్రేకింగ్.. మునుగోడులో ఉద్రిక్త‌త‌

Tension in Munugodu of Nalgonda district: న‌ల్గొండ జిల్లా మునుగోడు మండ‌లం రావిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌గాదా జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో చందన అనే మ‌హిళ‌ను భ‌ర్త హ‌రికృష్ణ కొట్టి చంపారు. అయితే ఈ రోజు…

ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం

Earthquake in Adilabad district: ఆదిలాబాద్ జిల్లాప్రకంపనలతో జనం పరుగులు పెట్టారు. జిల్లాలోని ఉట్నూరులో రాత్రి భూమి కనిపించింది. రాత్రి11 .23 నిమిషాలకు రెండు సెకండ్ల పాటు భూమి కంపించటంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపై పరుగులు పెట్టారు. రిక్టర్…

విద్యుత్ షాక్ తో రైతు మృతి

Farmer dies due to electric shock: అటవీ జంతువుల కోసం పెట్టిన వైర్లు తగలడంతో ఓ రైతు మరనించాడు. వివరాల్లోకి వెళితే.. జైపూర్ మండలం పౌనూర్ గ్రామానికి చెందిన దుర్గం భూమరాజు (25) బుధవారం తన పొలం వద్దకు వెళ్ళాడు. పక్కన పొలాలకు చెందిన రైతులు అటవీ…

ప్రారంభ‌మైన‌ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఆరోగ్య శిబిరం

Inaugurated Lifeline Express Health Camp: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప ప్రారంభించారు. ఫ్లాట్ ఫాం నంబర్-4లో ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు.…

రామ‌గుండం క‌మిష‌రేట్ పోలీసు అధికారుల ఫోన్ నంబ‌ర్ల మార్పు

Change of Phone Numbers of Ramagundam Commissionerate Police Officers: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల, పెద్దపల్లి జోన్ ల పరిధి లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేసిన‌ట్లు పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి…

ఫ్లాష్.. ఫ్లాష్.. దంపతుల హత్య

Murder of couple:మంచిర్యాల‌ జిల్లాలో ఓ యువకుడు రోకలి బండ తో కొట్టి చంపాడు. అనంతరం పోలీసుస్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. జన్నారం మండలం చింతలపల్లికి చెందిన భార్య, భర్తలు జింక లచ్చన్న(58), రాజేశ్వరి(56)కి అదే గ్రామానికి గూడ…