Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తెలంగాణ ప్రజల చిరస్మరణీయుడు జయశంకర్ సార్..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజలకు నిత్యం చిరస్మరణీయుడని నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, టీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ అన్నారు. నస్పూరు మున్సిపాలిటీలో ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నడిపెల్లి…
బాసర త్రిపుల్ ఐటీ వంటశాలలో స్నానాలు..
బాసర త్రిపుల్ ఐటీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారులు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని బయటికి చెబుతున్నా... చేతల్లో మాత్రం అలాంటిది ఏమీ కనిపించడం లేదు.
ఓ వైపు ఫుడ్ పాయిజన్, విద్యార్థుల ఆందోళన.. అన్ని…
కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోంది
కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డివిరిచేలా ధరలు పెంచుతోందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఐబి చౌరస్తాలో పెరిగిన నిత్యావసర ధరలు, జీఎస్టీ పెంపు తదితర అంశాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ…
వరద బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్లో ఇంటింటికి వెళ్లి వరద బాధితులను కలిశారు. ఈ సందర్భంగా రఘునాథ్…
జర్నలిస్టు సమస్యలు పరిష్కరించండి
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ను టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. శుక్రవారం ఢిల్లీలో అనురాగ్ సింగ్ ఠాకూర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు ఆధ్వర్యంలో…
కిడ్నాప్ కలకలం
ఓ వివాహితను తల్లిదండ్రులే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన జన్నారం మండలంలో కలకలం రేపింది. దీంతో పోలీసులు ఛేజ్ చేసి మరీ యువతిని రక్షించారు. వివరాల్లోకి వెళితే... జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన దళిత యువకుడు తోట…
గురుకుల పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఉన్న16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారికి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అనుమానిస్తున్నారు. వారిలో 14 మంది పరిస్థితి నిలకడగా…
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డైరెక్టర్
బాసర ట్రిపుల్ ఐటీలో బాసర విద్యావ్యవస్థ పై రకరకాల అపోహలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆర్జీయూకేటి డైరెక్టర్ ప్రొ. సతీష్ కుమార్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన ఆధ్వర్యంలో స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫీసర్స్ బృందం, అధ్యాపకులు మెస్ లను…
పెండ్లి కొడుకు ప్రయాణిస్తున్న కారు దగ్దం
పెండ్లి కొడుకు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో ఆ కారు మొత్తం దగ్ధమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మేడారం వద్ద ఈ ఘటన సంభవించింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం హైదరాబాద్లో వివాహం ఉండటంతో కాగజ్ నగర్ పట్టణానికి…
తల్లిపాలతో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని, బిడ్డపుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలని దీంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ మమత అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ…