Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదం : లారీలుదగ్ధం
రెండు లారీలు నాలు ఢీకొనడంతో మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుఫ్టి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీ కొట్టాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెండు లారీ లు దగ్ధమయ్యాయి. ఆదిలాబాద్ వైపు నుండి నిర్మల్ వైపు వస్తుండగా…
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని HMS పాదయాత్ర
వరద బాధితులను రక్షించేందుకు వెళ్లి మరణించిన సింగరేణి రెస్య్కూ సిబ్బంది కుటుంబాలకు న్యాయం చేయాలని సోమవారం నుంచి HMS యూనియన్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించానున్నారు. ఈ మేరకు పాదయాత్ర పోస్టర్ విడుదల చేశారు. దహెగాం…
నల్లనేలపై బలరాముడి హరిత సేద్యం
మొక్కలు నాటే కార్యక్రమం అంటే అధికారులు టక్ చేసుకుని నీట్గా వస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మొక్కను నాటుతారు. నీళ్లు పోసి ఫొటో దిగి వెళ్లిపోతారు.. కానీ, ఆయన అలాంటి వాటికి వ్యతిరేకం. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలో…
బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుద్దామని వెళ్లిన బాసర ట్రిపుల్ ఐటీ తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. తమ డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన…
బీజేవైఎం నేత కాలి పై నుంచి పోలీసు వాహనం
పోలీసులు బీజేవైఎం నేత కాలిపై నుంచి వాహనం తీసుకువెళ్లడంతో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. వారిని పరామర్శించేందుకు, విద్యార్థుల సమస్యలు…
దళితులను రాజులను చేసేందుకే దళితబంధు
దళితులను రాజులను చేసేందుకే దళితబంధు పథకం ప్రవేశపెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. భీమిని మండలం లో 16 మంది లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు…
ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావు అరెస్టు
Basara IIIT విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం తిండి సైతం మానేసి విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడి…
విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం
తాము ఎన్నిమార్లు చెప్పినా, ఎన్ని ఆందోళనలు చేసినా తమ డిమాండ్లను పట్టించుకోకపోవడం పట్ల బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి నుండి మెస్ లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మెస్…
ఫ్లాష్.. ఫ్లాష్.. మళ్లీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీలో మరోమారు విద్యార్థుల ఆందోళన బాట పట్టారు. శనివారం రాత్రి ఈ1, ఈ2 విద్యార్థులు మెస్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి భోజనం సైతం చేయమని భీష్మించుకున్నారు. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని వారు…
విలేకరులమని డబ్బు వసూలు : ఒకరి అరెస్టు
విలేకరుమని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు జైపూర్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు అతన్ని రిమాండ్ పంపించారు. అతని వద్ద నుంచి 16 వేల రూపాయలు, ఒక బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో…