Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నిద్ర పోయిన ప్రజాప్రతినిధులు.. ముందుకొచ్చిన పాత్రికేయులు..
తాము కలం ఝళిపించి సమస్య ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే కాదు... అవసరమైతే తాము ముందుడి ఆ సమస్య పరిష్కారించేందుకు సహకరిస్తామని నిరూపించారు పాత్రికేయులు.. వివరాల్లోకి వెళితే... బోథ్ ప్రాంతం నుండి విద్య…
కాళ్లు మొక్కుతా సారూ.. కనికరించండి
దేశానికి అన్నం పెట్టే కర్షకుడు ఓ అధికారి కాళ్లమీద పడ్డాడు. తన పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని రోజులతరబడి అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇకనైనా తనను కనికరించి కరెంట్ కనెక్షన్ ఇవ్వమని కాళ్లమీద పడి…
కార్మికుల హక్కుల పరిరక్షణమే మా ధ్యేయం
సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీబీజీకేఎస్ ఎల్లవేళలా పనిచేస్తుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి అన్నారు. ఆర్జీ 2 ఓసీపీ త్రీ కృషిభవన్ గేట్ మీటింగ్ ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏరియా ఉపాధ్యక్షుడు ఆయిలి…
గర్భంలో శిశువుతో సహా మహిళ మృతి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోని రిమ్స్లో గర్భంలో ఉన్న శిశువుతో సహా ఓ మహిళ మృతి చెందింది. శిశువు మృతికి వైద్యులే కారణమని బంధువులు ఆందోళన చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడకు చెందిన గర్భిణీ అక్షిత 22…
ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్దాం..
మంచిర్యాల : మందమర్రి ఏరియాలోనే బొగ్గు ఉత్పత్తిలో కేకే1 గని నిలవడం ఎంతో సంతోషంగా ఉందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ స్ఫష్టం చేశారు. శుక్రవారం గనిపై అధికోత్పత్తి సాధించిన సందర్భంగా కార్మికులకు బహమతులు అందించారు. ఈ…
ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం
ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం ఉండటం సంచలనం సృష్టించింది. గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. నిన్న రాత్రి తమ కొడుకును ఎమ్మెల్సీ తీసుకెళ్లారని కుటుంబీకులు ఆరోపించగా, అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో…
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరీనా
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్ నిలిచింది. 52 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్పై విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకొని భారత్ తరఫున కొత్త చరిత్ర లిఖించింది. తన…
సింగరేణిలో కార్మికులకు తీపి కబురు
మంచిర్యాల : సింగరేణి సంస్థలో బదిలీవర్కర్ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న ఎన్.సి.డబ్ల్యు.ఎ. అభ్యర్థులకు యాజమాన్యం తీపికబురు తెలిపింది. సంస్థలో ఉన్న 155 క్లర్క్పోస్టుల (జూనియర్అసిస్టెంట్ గ్రేడ్-2) ఎన్.సి.డబ్ల్యు.ఎ. ఉద్యోగులతో భర్తీ…
టీఆర్ఎస్ వల్లే మీకు రాజకీయ భిక్ష
మంచిర్యాల : టీఆర్ఎస్ పార్టీ వల్లనే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి ఎదిగారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ దుయ్యబట్టారు. గురువారం…
కేటీఆర్కు చెప్పినా పట్టించుకోలే..
మంచిర్యాల : తనకు, తన భార్యకు పార్టీలో సరైన గుర్తింపు లేదని, ఇబ్బందులు పడుతున్నామని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేటీఆర్కు చెప్పినా పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత నల్లాల ఓదెలు స్పష్టం చేశారు. గురువారం కాంగ్రెస్…