Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు
మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు.. ఇక్కడకు కార్పొరేటర్ గౌసుద్దీన్ వచ్చాడని.. మీ ఎస్సై, సీఐకి చెప్పండంటూ వార్నింగ్ ఇచ్చాడో ఎంఐఎం లీడర్... ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. హైదరాబాద్లో రాత్రి వేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని…
బజ్జీల కోసమే పబ్కు వెళ్లా
పబ్ కల్చర్ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అదంతా వేరే లోకం.. నియాన్ లైట్ల వెలుతురో మత్తులో తూగుతూ.. జోగుతూ యువత చిత్తవుతుంటారు. ప్లాష్ లైట్ల మధ్య ఫుల్ ఎంజాయ్ మెంట్. బంజారాహిల్స్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్పై పోలీసులు దాడులు…
న్యూయార్క్ లో గణేష్ వాడ..
అమెరికాలో ఓ వీధికి గణేస్ టెంపుట్ స్ట్రీట్ అని నామకరణం చేశారు. న్యూయార్క్లో ప్రముఖ దేవాలయం ఉన్న వీధికి 'Ganesh Temple Street' అని నామకరణం చేశారు. ఈ దేవాలయాన్ని 1977లో స్థాపించారు. ఆ ప్రాంతంలో ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా…
కేటీఆర్కు టెస్టులు చేయిస్తావా.. ?
‘మీకు అనునమానం ఉన్న మా పిల్లలను డ్రగ్స్ టెస్టుకు తీసుకొస్తా. డ్రగ్స్ టెస్టులకు నీ కొడుకు కేటీఆర్ను పంపుతావా..’ అని సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు. పిల్లల్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. ఢిల్లీలో మంగళవారం…
22 యూట్యూబ్ ఛానల్స్పై నిషేధం
దేశంలో ఉన్న 22 యూ ట్యూబ్ ఛానళ్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధించింది. ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు నాలుగు పాకిస్థాన్కు చెందిన నాలుగు ఛానళ్లతో పాటు మొత్తం 22 యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేసింది. అయితే ఇందులో ఐటీ రూల్స్ ప్రకారం 18…
ఆ జర్నలిస్ట్ లను విడుదల చేయాలి
యాదగిరిగుట్టపై కి వెళ్ళే జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, తెంజూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇస్మాయిల్,…
జర్నలిస్టుల ఆందోళన
మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలంటూ జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. యాదాద్రిలో మీడియాపై ఆంక్షలు సరికాదని, ఈవో తీరును తీవ్రంగా నిరసిస్తూ ఘాట్ రోడ్డు వద్ద జర్నలిస్టుల శాంతియుత నిరసన తెలిపారు. జర్నలిస్టులను పోలీసుల చేత అరెస్ట్ చేపించిన ఈవో…
ఫ్లాష్.. ఫ్లాష్.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట ఎస్ఐ రవికుమార్ ఒక కేసు విషయంలో రూ.25 వేలు డిమాండ్ చేసాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈ రోజు రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి ఎస్ఐ రవి కుమార్ అడ్డంగా…
కట్టెల మోపుతో ఎమ్యెల్యే నిరసన
పెరిగిన గ్యాస్ పెట్రోల్, డీజిల్, ధరలను నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసనలో ఎమ్యెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్…
సింగరేణి గనిలో ప్రమాదం.. కాంట్రాక్టు కార్మికుడి మృతి
శాంతిఖని అండర్ గ్రౌండ్ గనిలో కాంట్రాక్టు కార్మికుడు మరణించాడు. కందుల లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టు కార్మికుడు పనిలో ఉండగా బెల్ట్ ప్రాంతంలో కింద పడి మరణించాడని చెప్తున్నారు. డ్యూటీలో ఫిట్స్ వచ్చి వైద్య మందించటానికి సింగరేణి ఏరియా ఆస్పత్రికి…