Browsing Category

తాజా వార్తలు

కాంగ్రెస్‌లో చేరిన న‌ల్లాల ఓదెలు దంప‌తులు

ఢిల్లీ :చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఓదెలు…

అవ‌మానాలు భ‌రించ‌లేక వెళ్తున్నాం

మంచిర్యాల : పార్టీలో త‌మ‌ను ఎన్నో ర‌కాలుగా అవ‌మానాల‌కు గురి చేశార‌ని, వాటిని భ‌రించ‌లేకే వెళ్తున్నాన‌ని మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న కాంగ్రెస్‌లోకి ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంలో నాంది న్యూస్‌తో మాట్లాడారు. పార్టీ నుంచి…

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి)…

పోలీస్‌స్టేష‌న్ ముట్ట‌డికి బ‌య‌ల్దేరిన మ‌హిళ‌లు : అడ్డుకున్న పోలీసులు

మంచిర్యాల:పోలీస్‌స్టేష‌న్ ముట్ట‌డికి బ‌య‌ల్దేరి వెళ్లిన మ‌హిళ‌ల‌ను పోలీసులు మ‌ద్య‌లోనే అడ్డుకున్నారు. పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద‌కు రాక‌ముందే వాళ్ల‌ను అడ్డుకుని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. అయినా విన‌ని మ‌హిళ‌లు పోలీసులు అడ్డుకున్న చోటే…

రైతు ప్రాణం మీద‌కు తెచ్చిన న‌కిలీ విత్త‌నాలు

మంచిర్యాల : న‌కిలీ ప‌త్తివిత్త‌నాలు రైతు ప్రాణం మీద‌కు తెచ్చాయి. న‌కిలీ విత్త‌నాలు కొనుగోలు చేశార‌నే నెపంతో పోలీసులు స్టేష‌న్ పిలిపించ‌డంతో అవ‌మానం భ‌రించ‌లేక మంచిర్యాల జిల్లా నెన్న‌ల మండ‌లానికి చెందిన రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.…

జిల్లా పౌర సంబంధాల అధికారిగా వై.సంపత్ కుమార్

పెద్దపల్లి : జిల్లా నూతన పౌర సంబంధాల అధికారిగా వై. సంపత్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సంపత్ కుమార్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా పెద్ద‌ప‌ల్లి డీపీఆర్ఓ పోస్టు ఖాళీగా…

జాతీయ సమైక్యతా శిబిరానికి సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని

మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ క్రీడల మంత్రిత్వ శాఖ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా శిబిరానికి దొమ్మటి జ్యోత్స్న ఎంపికైంది. కాకతీయ విశ్వవిద్యాలయం తరపున మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో…

నిర్మ‌ల్ జిల్లా వాసికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

నిర్మ‌ల్ : నిర్మల్ జిల్లా వాసికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం లభించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖులైన‌ ఏలేటి నిరంజన్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్…

కార్మికులకు నష్టం చేసేది జాతీయ కార్మిక సంఘాలే

జాతీయ సంఘాలు తమ మనుగడ కాపాడుకోవడానికి పనిగట్టుకొని తెలంగాణ బొగ్గుగని సంఘాన్ని విమర్శిస్తున్నారని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. ఆర్జిటు ఏరియా వర్కషాప్ గేట్మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సికాస…

సోమగూడెంలో ఖాళీ స్థలాల కబ్జా

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం కొత్త కాలనీలో ఖాళీ స్థలాల్లో కొంద‌రు నిర్మాణాలు చేప‌డుతున్నారు. వీరికి ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌దండ‌లు ఉండ‌టంతో అధికారులు మౌనం వ‌హిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సోమ‌గూడెం పాత‌బ‌స్తీలో…