Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
డిగ్రీ కళాశాల తరలిస్తే ఆందోళన
మంచిర్యాల : ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరలింపు ఉపసంహరించుకోవాలని రాజీవ్ రహదారి పై ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఊషణ అన్వేష్ మాట్లాడుతూ గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా…
జల్ జంగల్ జమీన్ కోసమే పాదయాత్ర
జల్,జంగల్,జమీన్ కోసమే ప్రాణహిత జలసాధన పాదయాత్ర అని డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం సిర్పూర్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రాణహిత జల సాధన పాదయాత్రలో భాగంగా రెండవ రోజు కాగజ్ నగర్ మండలం కోసినిలో మహాత్మ జ్యోతిబాపులే, సావిత్రిభాయి పులే…
ప్రాణహిత ప్రాణం తీసిండు
కాగజ్ నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణం తీసిండని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రాణహితలో సిర్పూరు నియోజకవర్గ నీటి వాట కోసం బీజేపీ నేత హరీష్రావు పాదయాత్ర ప్రారంభించారు.…
సీమాంధ్రుల చేతుల్లోనే సింగరేణి
నీళ్లు, నిధులు, నియామాకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసింది సింగరేణి కార్మికులు.. వారిదే ప్రధాన పాత్ర. సింగరేణిలో ఆంధ్రుల ఆధిపత్యం సహించమని, తమను రాచి రంపాన పెడుతున్న ఆంధ్రుల పెత్తనం పోవాలని తెలంగాణ ఉద్యమ…
పబ్పై దాడి.. రాహుల్ సిప్లిగంజ్ సహా 150 మంది అరెస్ట్
బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక్క సారిగా దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్న పార్టీని భగ్నం చేసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో పాటు 150 మందిని అరెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో హైదరాబాద్లో…
సింగరేణి లో ప్రమాదం, ఎస్కార్ట్ క్రేన్ బోల్తా
రామగుండం 3 ఓసిపి-2 లో సెకండ్షిఫ్ట్ లో ప్రమాదం సంభవించింది. సుమారు 04:45 ప్రాంతంలో ఎస్ ఎం ఈ సెక్షన్ కు సంబంధించిన ఎస్కార్ట్ క్రేన్ నం 4 క్వారీలో కి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నరేష్ తల,ఎడమ చెయ్యి భుజానికి…
విద్యుత్ చౌర్యం.. చోద్యం చూస్తున్న అధికార గణం
మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలో యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. రాత్రి పూట కొత్తగా ఇండ్ల నిర్మాణాలు చేసుకుంటున్న వాళ్లు, బోర్వెల్ యజమానులు తీగలకు కొండీలు తగిలించుకుని మరీ విద్యుత్…
సమరానికి సై…
ఉగాది తర్వాత ఉగ్రరూపమే అని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి అన్నట్లుగానే కేంద్రంతో సమరానికి సిద్దమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, దీక్షలు…
గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు
ఉగాది పండగ రోజు ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.. వివరాల్లోకి వెళితే..ములుగు జిల్లా రొయ్యూరు గ్రామంలో గ్రామ దేవత లక్ష్మీదేవరను గంగ స్నానానికి తీసుకెళతారు. ప్రతి ఏట ఇక్కడి ఆనవాయితీ. గ్రామ…
హైదరాబాద్ లో ఉగ్ర కలకలం
హైదరాబాద్ మరోసారి ఉగ్ర కలకలం రేగింది. గతం నుంచి దేశంలో ఎక్కడా ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు, లింకులు హైదరాబాద్ లో బయటపడేవి. అయితే కొన్నాళ్ల నుంచి దేశంలో ఎక్కడా ఇటువంటి ఉగ్ర కార్యకలాపాలు జరిగినా ఇంటలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తతో…