Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సోమగూడెంలో ఖాళీ స్థలాల కబ్జా
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం కొత్త కాలనీలో ఖాళీ స్థలాల్లో కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సోమగూడెం పాతబస్తీలో…
నిర్మల్ జిల్లాలో నకిలీ మద్యం తయారీ
నిర్మల్ :నిర్మల్ జిల్లా పెంబిలో నకిలీ మద్యం తయారీ వ్యక్తి గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్శాఖ అధికారులు .. దాడుల్లో భారీగా కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలో నకిలీ మద్యం తయారీ సాగుతోందని…
ఇదేనా ప్రభుత్వ వైద్యం…?
నిర్మల్ :నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగ్వాపేట్ కు చెందిన ప్రేమలత అనే మహిళ ప్రమాదంలో గాయపడగా ఆమెను…
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వేధింపులు భరించలేక ఓ యువకుడు ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన ఆవులసంతోష్ 170 సర్వేనెంబర్ లోని ఇల్లు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల ఉరుముల తో కూడిన వర్షం పడుతోంది. బోథ్ మండలం లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బేల మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కు తోడు పిడుగుపాటు ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది.…
కన్నుల పండువగా పద సంచలన్
రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పదసంచలన్ కన్నుల పండువగా సాగింది. శనివారం భాగ్యనగరంలోని మైలారదేవపల్లి బస్తి పురవీధుల గుండా శోభాయాత్ర,పదసంచలనం నిర్వహించారు. A.R.R మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో మే 7 నుండి 22వరకు శిక్ష వర్గ…
ఎండలు మండిపోతున్నయ్…
మంచిర్యాల : ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తుఫాను ప్రభావంతో కాస్తాకూస్తో చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఉమ్మడి…
ప్రజల కోసం చేస్తాం… పబ్లిసిటీ కోసం కాదు..
మంచిర్యాల : తాము ప్రజల కోసం పని చేస్తామని పబ్లిసిటీ కోసం కాదని ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. శనివారం మంచిర్యాలలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాలను ప్రారంభించారు. శనివారం ట్రస్ట్…
సాటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన కార్మికులు
మంచిర్యాల : ఎదుటిమనిషి కన్నీరు తుడవడానికి రక్త బంధమో, స్నేహబంధమో పేగుబంధమో ఉండాల్సిన అవసరం లేదు పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు అని నిరూపించారు సింగరేణి కార్మికులు. తోటి కార్మికుడు మరణించడంతో వారి కుటుంబానికి అండగా…
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కొమురం భీమ్ ఆసిఫాబాద్ : కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నారు. పోలీసులు రెక్కీ నిర్వహించి పట్టుకున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ అచేశ్వర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. కొంతమంది…