Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
యువతకు ఇది ఉద్యోగ నామ సంవత్సరం..
తెలుగు వాళ్లంతా ఈ ఉగాదిని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది…
యువతకు ఇది ఉద్యోగ నామ సంవత్సరం..
తెలుగు వాళ్లంతా ఈ ఉగాదిని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది…
700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం
మంచిర్యాల : వచ్చే ఏడాది సింగరేణి సంస్థ 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకుంది. సంస్థ ఈ ఏడాది 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. అలాగే చరిత్రలో సరికొత్త రికార్డుగా 26 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. రికార్డు స్థాయి…
అందుకే నా కూతురిని కూడా తీసుకుపోతున్న
తాను లేకపోతే తన కూతురి జీవితం కూడా నాశనం అవుతుందని, ఆ చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒక తండ్రి.. వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కుమార్తెతో సహా లాడ్జి భవనం మీది నుంచి దూకి ఆత్మహత్య…
వారసులకు నేరుగా పెన్షన్
మంచిర్యాల : సింగరేణిలో పెన్షన్ తీసుకునే కార్మికుల మరణానంతరం వారి వారసులు సైతం నేరుగా పెన్షన్ పొందే అవకాశం కలగనుంది. పెన్షనర్లు మరణించిన తర్వాత వారిపై ఆధారపడ్డ వారు ఎస్బీఐ నుంచి నేరుగా పెన్షన్ పొందే అవకాశం కల్పించారు.…
టీబీజీకేఎస్పై అసత్య ప్రచారాలు
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంపై కొన్ని ప్రతిపక్ష సంఘాల నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అవి సరికాదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్.జి టు ఏరియా కమిటీ తెలిపింది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. TBGKSపై అసత్య…
వీడియో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
మంచిర్యాల : తెలంగాణ వీడియో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జుట్టు రమేష్, ప్రధాన కార్యదర్శి అనుమండ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మీడియా గెస్ట్ హౌస్ వద్ద…
వడదెబ్బతో ఇద్దరి మృతి
గతంలో ఎప్పుడు లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు.
జైనథ్ మండల కేంద్రానికి చెందిన విఠల్ వడదెబ్బతో మృతి చెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి…
మంచిర్యాల ఇంఛార్జి డీసీపీగా అఖిల్ మహాజన్
మంచిర్యాల ఇంఛార్జి డీసీపీగా అఖిల్ మహాజన్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన రామ గుండం పోలీసు కమిషనరేట్ అదనపు డీసీపీ (పరిపాలన)గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన మంచిర్యాల ఏసీపీగా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇదివరకు…
ఎంజీఎం సూపరింటెడెంట్ పై బదిలీ వేటు
ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేదిక రూపంలో పంపించాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని…