Browsing Category

తాజా వార్తలు

చ‌దువుల త‌ల్లి ద‌ర్శ‌నానికి వ‌చ్చి… మృత్యు ఒడికి…

నిర్మ‌ల్ : చదువుల తల్లి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు విద్యార్థులు గోదావరి నది నీట మునిగి మృతి చెందారు. ప్రమాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి చెందిన 17 మంది విద్యార్థుల బృందం అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రం…

భ‌విష్య‌త్ మీది.. త‌ప‌న మాది..

మంచిర్యాల :మీ భ‌విష్య‌త్ బాగుండాల‌ని మేం త‌ప‌న ప‌డుతున్నామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. చెన్నూరు జయశంకర్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత కోచింగ్ సెంటరును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…

బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా

తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.48 గంటల్లో కేటీఆర్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాది ద్వారా బండిసంజయ్ కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపారు. తన నిర్వాకం వల్లే రాస్ట్రంలో 27…

తీన్మార్ మల్లన్నపై మంత్రి పిర్యాదు

చింతపండు నవీన్ కుమార్ అలియాస్‌ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్, శనార్తి తెలంగాణ దినపత్రికలో కబ్జాల పేరిట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైన అవాస్తవ కథనాలు ప్రచురించి అసత్యపు ఆరోపణలు చేస్తుండటంతో హైదరాబాద్ సీపీ…

సింగ‌రేణిలో మ‌రో తెలంగాణ ఉద్య‌మం

మంచిర్యాల : తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి పోరాటం చేసింది సింగ‌రేణి. త‌మ ఉద్యోగాలు సీమాంధ్రులు త‌న్నుకుపోతుంటే త‌ట్టుకోలేక ఉద్య‌మాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ ఉద్య‌మాన్ని ఉర్రూత‌లూగించారు 37 రోజుల పాటు జ‌రిగిన‌ స‌క‌ల జ‌నుల స‌మ్మె విజ‌య‌వంతం…

రివాల్వ‌ర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య!

ఓ ఎస్ఐ త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని చ‌నిపోవ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. కాకినాడ జిల్లా స‌ర్ప‌వ‌రం ఎస్ఐ గోపాలకృష్ణ శుక్రవారం తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోపాల‌కృష్ణ ఆత్మహత్యకు గల…

రైతుల‌కు గుడ్‌న్యూస్

హైద‌రా‌బాద్: రైతులకు శుభవార్త.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. సాధారణం కంటే ఒక వారం ముందు‌గానే కేర‌ళను తాకే అవ‌కాశం ఉన్నదని వాతా‌వ‌రణ నిపుణులు చెప్తు‌న్నారు. సాధా‌ర‌ణంగా జూన్‌ 1 నాటికి రుతు‌ప‌వ‌నాలు కేర‌ళను…

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

మంచిర్యాల :శుభకార్యానికి హాజరై వస్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్య తీవ్ర గాయాలపాలైన సంఘటన గురువారం రాత్రి జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ అటవీ శాఖ చెక్పోస్టు సమీపంలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన…

నిర్మల్ లో యువకుడి దారుణ హత్య

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ యువకుణ్ణి కత్తెరతో గొంతు కోసి హత్య చేసిన మరో యువకుడు.. జిల్లా కేంద్రంలో బైల్ బజార్లో జుబేర్ అనే యువకుణ్ణి హత్య చేశారు. జుబేర్ (20)ను హత్య చేసిన ఫయాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.…

అంగ‌న్‌వాడీలు.. హ్యాట్సాప్‌

అనాథ శ‌వంలా ప‌డి ఉన్న ఓ మ‌హిళ మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించడ‌మే కాకుండా ద‌గ్గ‌రుండి పాడె మోసిన అంగ‌న్వాడీలు ఇప్పుడు అంద‌రి చేత హ్యాట్సాప్ అనిపించుకుంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. మ‌చిలీప‌ట్నంలో అన్నెం సౌజ‌న్య అనే వివాహిత బుధ‌వారం…