Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మమ్మల్ని విమర్శించే అర్హత మీకెక్కడిది..?
మంచిర్యాల : కార్మికులకు హక్కులను తీసుకొచ్చిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శించే అర్హత జాతీయ కార్మిక సంఘాలకు లేదని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల స్పష్టం చేశారు. ఆర్జిటు ఉపాధ్యక్షుడు ఆయిలిశ్రీనివాస్ అధ్యక్షతన ఓసిపి…
జీఎం (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బాధ్యతల స్వీకరణ
సింగరేణి కాలరీస్లో జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మార్కెటింగ్, సేల్స్ విభాగానికి సంబంధించిన డీజీఎంలు ఎన్.వి.రాజశేఖరరావు,తాడబోయిన శ్రీనివాస్,సత్తు సంజయ్,అధికారులు,ఉద్యోగులు స్వాగతం…
జీలకర్ర బెల్లం పెడుతుండగా పెళ్లి కూతురు మృతి
కొత్త జీవితం పై కోటి ఆశలు పెట్టుకుంది. తనకి కాబోయే వాడితో ఎడడుగులు నడవాలని కలలు కన్నది.. తనకు నచ్చిన వాడు జీలకర్ర బెల్లం పెడ్తుంటే మురిసిపోయింది.. కానీ అంతలోనే ఆ జంటను చూసి విధికి కన్నుకుట్టింది.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు…
రైతులకు ఇబ్బంది జరిగితే ఉపేక్షించేది లేదు
మంచిర్యాల : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బంది కలిగితే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. యాసంగి వడ్ల కొనుగోలుపై జిల్లా రైస్ మిలర్స్ యజమానులతో కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రైస్ మిల్లర్ల…
చిక్కనంటున్న చికెన్
రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. రిటైల్ చికెన్ షాపుల్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.300 వరకు అమ్ముతున్నారు. ఇక స్కిన్ ఉన్న చికెన్ కూడా రూ. 290 దాటిపోయింది. గతంలో ఎండా కాలంలో తగ్గే చికెన్ ధరలు కొన్నేండ్లుగా పెరుగుతూ…
చిక్కనంటున్న చికెన్
రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. రిటైల్ చికెన్ షాపుల్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.300 వరకు అమ్ముతున్నారు. ఇక స్కిన్ ఉన్న చికెన్ కూడా రూ. 290 దాటిపోయింది. గతంలో ఎండా కాలంలో తగ్గే చికెన్ ధరలు కొన్నేండ్లుగా పెరుగుతూ…
డైరెక్టర్ (పర్సనల్)కి అభినందనలు
మంచిర్యాల : సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసిన సందర్భంగా INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ డైరెక్టర్ (పర్సనల్) బలరాంనాయక్ ని కలసి అభినందనలు తెలిపారు. బుధవారం ఆయనను కలిసిన జనక్ ప్రసాద్ సింగరేణిలో కొన్ని…
ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధులు మీరే
మంచిర్యాల : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీదేనని మీరు ప్రభుత్వ వారధులని ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. బుధవారం వేంపల్లిలో నిర్వహించిన మంచిర్యాల నియోజకవర్గ…
తృటిలో తప్పిన ప్రమాదం
సింగరేణి అధికారులు క్వార్టర్ల మరమత్తులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది.
షిర్కే లోని క్వార్టర్ D 892 నుంచి 15 కిలోల బరువైన పై పెచ్చు ఊడి D 888 క్వార్టర్లలో పడింది. ఈ సంఘటన జరిగినప్పుడు…
పైపుల పక్కదారి.. ఇద్దరి సస్పెన్షన్..
మంచిర్యాల :సింగరేణిలో పైపులు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఇద్దరిపై వేటు వేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. మందమర్రి ఏరియా శాంతిఖని నుంచి టూ టౌన్ పోలీస్స్టేషన్ కు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పైపులు పంపించారు. అయితే అవి…