Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మీ ఎంపీలపై దాడులు చేస్తాం..
మంచిర్యాల :మంచిర్యాల జిల్లాలో బీజేపీ నేతలు, కార్యకర్తల మీద టీఆర్ఎస్ నేతల దాడి మంచి పద్దతి కాదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో బిజెపి నాయకుల పై టిఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన బీజేపీ నాయకులను…
నేను మోతీషా ఆత్మను మాట్లాడుతున్నా…
నమస్తే సార్.. నేను గుర్తున్నానా... నాలుగు రోజుల కిందట వడదెబ్బతో చనిపోయా.. నా శవాన్ని సైతం తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ సోదరుడు రూ.80 వేలు డిమాండ్ చేస్తే అన్ని డబ్బులు లేక నన్ను అక్కడే వదిలేసి వెళ్లాడు. నేనే మోతీషాను.. నా…
కలలు కనాలి.. సాకారం చేసుకోవాలి..
మంచిర్యాల :యువత కలలు కనాలని వాటిని సాకారం చేసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ ప్రారంభోత్సవం, ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో చదవడం వల్ల…
సోయాబీన్ విత్తనాలపై సబ్సిడీ ఇవ్వండి
ఆదిలాబాద్ : సోయాబీన్ విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎంపీ సోయంబాపురావ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పెద్దఎత్తున సోయాబీన్ సాగు చేస్తారని చెప్పారు.…
మీ పనితీరు మార్చుకోండి
మంచిర్యాల జిల్లా // ఉపాధి హామీ పనులకు సంబంధించిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారి పనితీరు మార్చుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ప్రజావాణిలో మండల ప్రత్యేక అధికారి…
నేటి సమాజానికి పూలే దంపతులు ఆదర్శం
కాగజ్నగర్ : పూలే దంపతుల జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. బెజ్జుర్ మండల కేంద్రంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మండల టిఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.…
పేదరికం ఓడింది.. మానవత్వం గెలిచింది..
మంచిర్యాల : కండ్ల ముందే సోదరుడు చనిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం శవాన్ని తీసుకుపోయే పరిస్థితి లేదు. అంబులెన్స్ వాళ్లని అడిగితే రూ.80 వేలు డిమాండ్ చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో శవాన్ని అక్కడే వదిలేసిపోయాడు తమ్ముడు..…
ఈ చదువుల యజ్ఞాన్ని కొనసాగిస్తాం
మంచిర్యాల : ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తనకు విద్యార్థుల కష్టం తెలుసునని, ఎవరూ పోటీ పరీక్షలకు దూరం కాకూడదని సంవత్సరం పాటు చదువుల యజ్ఞాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. బాల్క…
తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా…
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఆయన పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణలో ఆయన పర్యటన సాగుతుంది ఇలా...
మే 6న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ గాంధీ..
అక్కడి నుంచి నేరుగా…
ఎండవేడికి కాలిపోయిన బుల్లెట్
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎండ వేడికి పార్క్ చేసిన ఓ బుల్లెట్ బైక్ కాలిపోయింది. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ టాకీస్ రోడ్ లో ఎండవేడికి పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి…