Browsing Category

తాజా వార్తలు

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి సుమారుగా గంటకు పైగా సమయం…

ఊ అంటారా…? ఊహూ అంటారా..?

మంచిర్యాల : కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ వ్య‌వ‌హారం కాక‌రేపుతోంది. సీనియ‌ర్ నేత వీహెచ్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే తెల్ల‌వార‌రే ఆయ‌న ఇంటికి పీసీసీ అధ్య‌క్షుడు రావ‌డంతో ఆయ‌న‌పై చ‌ర్య‌లు ఉండ‌వ‌ని అంతా…

కరీంనగర్ లో నలుగురు మహిళలు మృతి

కరీంనగర్‌//: కరీంనగర్‌ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.వేగంగా దూసుకొచ్చిన కారు పట్టణంలోని కమాన్‌ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా…

అవి క్యాష్ ఎల‌క్ష‌న్లే..

ఆదిలాబాద్ : ఉమ్మ‌డి ఆదిలాబాద్ ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయ‌లు చేతులు మారింది నిజ‌మేన‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. కొంద‌రు తుడుం దెబ్బ నేత‌లు డ‌బ్బులు తీసుకుంటున్న ఫొటోలు బ‌య‌ట‌ప‌డ‌టంతో అన్ని…

మోదీకి షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్

హైద‌రాబాద్ : పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఆదివారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ లో ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. పార్లమెంట్ బడ్జెట్…

ప్రేంసాగ‌ర్ రావుకు షోకాజ్ నోటీసు

మంచిర్యాల : అనుకున్న‌దంతా అయ్యింది.. చివ‌ర‌కు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 25న సీనియ‌ర్ నేత వి.హ‌న్మంత‌రావు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చేసిన ఆందోళ‌న విష‌యంలో ఈ షోకాజ్…

ప్రేంసాగ‌ర్ రావుకు షోకాజ్ నోటీసు

మంచిర్యాల : అనుకున్న‌దంతా అయ్యింది.. చివ‌ర‌కు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 25న సీనియ‌ర్ నేత వి.హ‌న్మంత‌రావు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చేసిన ఆందోళ‌న విష‌యంలో ఈ షోకాజ్…

జిల్లా అధ్యక్షులకు సన్మానం

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర స‌మితి జిల్లా అధ్య‌క్షుల‌ను ప‌లువురు నేత‌లు ఘ‌నంగా స‌న్మానించారు. శ‌నివారం మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బాల్క సుమన్ ను, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా…

ఎమ్మెల్యే కార్యాల‌యం ముట్ట‌డి య‌త్నం

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యాల ముట్ట‌డికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నేత‌లు క్యాంపు…

అర్లి (టి) 4.9

రాష్ట్రం చలితో గజగజ వణుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు ఒక్కసారిగా పడిపోయాయి. పలుచోట్ల ఉదయం 8 వరకు మంచు కురుస్తోంది. అడుగు దూరంలో ఉన్నవాళ్లు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు పడుతోంది. రాత్రి పూట సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల…