Browsing Category

తాజా వార్తలు

ఎవ‌రి పంతం నెగ్గుతుంది…?

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ డీసీసీబీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పంతం నీదా... నాదా అన్న‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామ‌న్న మ‌ద్య కోల్డ్ వార్ కొన‌సాగుతోంది. త‌న‌కు జిల్లాకు చెందిన అనుచ‌రుడికి చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు…

వృద్ధురాలి ఇంటికి వెళ్లిన జడ్జి

మెదక్: బాధితురాలి సమస్య తెలుసుకుని నేరుగా ఆమె ఇంటికి న్యాయమూర్తి వెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. శివంపేట మండలం శభాష్ పల్లి కి చెందిన వృద్ధురాలు శివమ్మ.. పింఛన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత…

ఎంతటివారైనా ఉపేక్షించవద్దు

హైదరాబాద్‌ : తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సమూలంగా డ్రగ్స్‌ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించాలన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలన్నారు. సామాజిక ఉద్యమంగా…

ఆస్తుల్లో టీఆర్ఎస్ రెండో స్థానం

పార్టీల‌కు సంబంధించిన అత్య‌ధిక ఆస్తులు ఉన్న వాటిల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019-20 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్…

ఆస్తుల్లో టీఆర్ఎస్ రెండో స్థానం

పార్టీల‌కు సంబంధించిన అత్య‌ధిక ఆస్తులు ఉన్న వాటిల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019-20 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్…

ఎనిమిది నెమ‌ళ్లు మృతి

వరంగల్ : వ‌రంగ‌ల్ జిల్లాలో ఎనిమిది నెమ‌ళ్లు మృతి చెంద‌డం క‌ల‌క‌లం సృష్టించింది. పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండ లో ఈ నెమ‌ళ్లు మ‌ర‌ణించిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. విషగులికలు కలిసిన నీళ్లను తాగి ఈ ఎనిమిది నెమళ్ళు మృతి చెందిన‌ట్లు…

స్టాఫ్ నర్సులకు క్వార్టర్లు త్వరగా కేటాయించాలని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి కోరారు. బుధవారం ఆయన రామగుండం ఏరియా హాస్పిటల్ సందర్శించారు. ఈ సందర్భంగా డివైసిఎంఒ కిరణ్ రాజ్ తో మాట్లాడారు. నూతనంగా అపాయింట్ అయిన స్టాఫ్ నర్స్…

కార్మికుల‌కు అండ‌.. టీబీజీకేఎస్ జెండా..

మంచిర్యాల : కార్మికుల కోసం అహ‌ర్నిశ‌లు ప‌నిచేసేది తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ‌మ‌ని టీబీజీకేఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి, బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి వ్యాప్తంగా బుధ‌వారం టీబీజీకేఎస్…

వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్ల‌కు శుభ‌వార్త‌.. !

వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వివాదాస్ప‌ద పోస్టులు, పోటాపోటీ పోస్టులు.. ఇలా అనేక వివాదాల‌కు దారితీసిన సంద‌ర్భాలున్నాయి.. చిన్ని పంచాయితీలు వాట్సాప్‌కు ఎక్కి.. ఏకంగా పోలీస్ స్టేష‌న్‌కు చేరిన సంద‌ర్భాలు కూడా లేక‌పోలేదు.. ఆ త‌ర్వాత వాట్సాప్…

స‌ఖి కేంద్రంలో సౌక‌ర్యాలు క‌ల్పిస్తాం

మంచిర్యాల: స‌ఖి కేంద్రంలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని మంచిర్యాల జిల్లా అడిష‌న‌ల్‌ క‌లెక్ట‌ర్ మ‌ధుసూద‌న్ నాయ‌క్ హామీ ఇచ్చారు. ఆయ‌న గురువారం స‌ఖి కేంద్రాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మ‌హిళ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు…