Browsing Category

తాజా వార్తలు

మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముట్ట‌డి

మంచిర్యాల : మ‌ంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఇంటిని కాంగ్రెస్ మ‌హిళ‌లు ముట్ట‌డించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌పై ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని నిరసిస్తూ మ‌హిళ‌లు ఇంటిని…

రూ. 1.10 కోట్లు..

ఉక్రెయిన్ యుద్దం నేప‌థ్యంలో అక్క‌డి విద్యార్థుల‌ను త‌ర‌లించే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ... మంది భార‌తీయుల‌ను త‌ర‌లించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ త‌ర‌లింపు ప్ర‌క్రియ‌లో ఒక్కో విమానం ఉక్రేయిన్…

మారిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌..

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. మార్చి 23, 2022 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.…

మా భూభాగం నుంచి త‌ర‌లిస్తాం..

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరికీ తగిన రక్షణ కల్సించి, వారిని సురక్షితంగా తమ భూభాగం గుండా స్వదేశానికి పంపుతామని భారత్ లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మంగళవారం చనిపోయిన మెడిసిన్ విద్యార్థి…

స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు, ఒక స్టూడెంట్ మృతి

ఒక పాఠ‌శాల‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ విద్యార్థి మృతికి దారి తీసింది. హైదరాబాద్‌లోని కృష్ణా నగర్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లోని విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. సాయికృప స్కూల్‌లో విద్యార్థుల మధ్య గొడవ…

ఓదార్చి.. ధైర్యం చెప్పి…

మంచిర్యాల : రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారికి ధైర్యం చెప్పారు. జైపూర్ మండలం వెలిశాల మల్లన్న ఆలయం సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో ఇద్ద‌రు మృతి చెందారు. ఈ…

ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి..

ఉక్రెయిన్‌లో మ‌రో భార‌త విద్యార్థి మ‌ర‌ణించారు. ఇప్ప‌టికే కర్ణాటకకు చెందిన నవీన్ ఓ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు కూడా ఓ విద్యార్థి ఉక్రెయిన్‌లో అనారోగ్యంతో మరణించారు. ఉక్రెయిన్ లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.…

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

మంచిర్యాల : వేలాల జాత‌ర‌కు వెళ్లాల‌ని మిత్రులు నిర్ణ‌యం తీసుకున్నారు. న‌లుగురు క‌లిసి జాత‌ర‌కు బ‌య‌ల్దేరారు. ఇంతలోనే వారిని మృత్యువు క‌బ‌ళించింది. ఇద్ద‌రు స్నేహితులు మ‌ర‌ణించ‌డంతో బూర్గుప‌ల్లిలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.. మంచిర్యాల…

గుడ్డు… వెరీ బ్యాడ్‌..

పై ఫొటోలో ఉన్న గుడ్ల‌ను చూశారా... అవును అవేంటి అంత‌గా చిన్న‌గా ఉన్నాయ‌నుకుంటున్నారు క‌దా..? నిజ‌మే.. సామాన్య ప్ర‌జ‌ల‌కు, మిగతా వారికి అవి చిన్న‌గానే క‌నిపిస్తాయి. కానీ, అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్లు, సీడీపీవో, స్త్రీ, శిశు సంక్షేమ…

ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి

ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందిన ఘ‌ట‌న హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నీలోఫ‌ర్‌ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఇద్దరు చిన్నారులు మరణించారు. న‌ర్స్‌ ఇచ్చిన ఇంజెక్ష‌న్‌ వల్లే చిన్నారులు మరణించారని మృతుల త‌ర‌ఫున బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారులను…