Browsing Category

తాజా వార్తలు

సారూ.. క‌ద‌లాలి మీరూ..

మంచిర్యాల : ప‌రల తి ఏటా న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు కొంప‌ముంచుతున్నాయి. ప్ర‌తీ ఏటా మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, వ్యవసాయ అధికా రులు దాడులు చేసి పట్టుకుంటున్నప్పటికి గ్లైసిల్‌ విత్త నాలు పల్లెలకు చేరుతూనే ఉన్నాయి. అయితే ప్ర‌తీ ఏటా అధికారులు…

చిన్న కుల‌పోళ్లు… గొప్ప‌గా బ‌తుకొద్దా..?

హైద‌రాబాద్ : చిన్న కులంలో పుట్ట‌డం త‌న త‌ప్పా..? అని, చిన్న కుల‌పోళ్లు... గొప్ప‌గా బ‌తుకొద్దా అని మంత్రి శ్రీ‌నివాస్ ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కొంద‌రు కులం ప్రాతిప‌దిక‌న…

టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలబెడతాం

మంచిర్యాల: టీఆర్ఎస్ ను జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలబెడతామని ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టీఆరెఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ వెల్లడించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో…

టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షులు వీరే..

హైద‌రాబాద్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియ‌మిస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం జాబితా విడుద‌ల చేశారు. 1.ఆదిలాబాద్ -జోగు రామన్న, ఎమ్మెల్యే 2. కొమురం భీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప,…

మ‌రో నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య

మహబూబాబాద్: ఉద్యోగం కోసం వేచి చూసి మరో విద్యార్థి తనువు చాలించాడు. నా చావుకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపిస్తూ మహాబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ (25) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన…

అమ్మాయిని అమ్మబోయి..

హైద‌రాబాద్ : డబ్బుల కోసం 14 ఏళ్ల అమ్మాయిని ఓ కుటుంబం బేరానికి పెట్టింది.. భార్యకు విడాకులిచ్చి ‘మరో తోడు’ కోసం చూస్తున్న 61 ఏళ్ల వృద్ధుడికి ఆమెను అమ్మేందుకు సిద్ధమైంది. అమ్మ, అమ్మమ్మ కలిసి.. మరో ఐదుగురు మహిళలు మధ్యవర్తులుగా నిలిచి..…

సింగ‌రేణిని కాపాడుకునేందుకు పోరాటం

హైద‌రాబాద్ : సింగ‌రేణిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామ‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి…

మీ స‌హ‌కారం లేక‌నే ఆల‌స్యం

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయ‌న సోమ‌వారం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణకు కేటాయించిన…

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

ఆర్‌జీ 3 డిస్పెన్స‌రీలో ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక్ సంఘ్ అధ్యక్షులు యాదగిరి సతయ్య డిమాండ్ చేశారు. సోమ‌వారం రామగుండం ఏరియా ఆసుపత్రి అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్ట‌ర్ కిరణ్ రాజ్ కు విన‌తిప‌త్రం…

మా పోరాట ఫ‌లిత‌మే రైల్వే అండర్ బ్రిడ్జి

మంచిర్యాల బీజేపీ నాయ‌కుల పోరాట ఫ‌లిత‌మే టూ టౌన్‌కు అండ‌ర్ బ్రిడ్జి మంజూర‌య్యింద‌ని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ తెలిపారు. సోమ‌వారం మంచిర్యాలలో ముఖారమ్ చౌరస్తా నుండి టూ టౌన్ కు నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ప‌రిశీలించారు. ఈ…