Browsing Category

తాజా వార్తలు

భార్య‌ను కొట్టి చంపిన భ‌ర్త‌

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తీగ‌ల్‌ప‌హాడ్ లోని అల్లూరి సీతారామారాజు న‌గ‌ర్‌లో కుటుంబ క‌ల‌హాల‌తో అలేఖ్య (28) అనే మ‌హిళ మృతి చెందింది. ఆదివారం రాత్రి భ‌ర్త ప‌గ‌డాల విజ‌య్‌కుమార్‌కు అలేఖ్య‌కు గొడ‌వ అయ్యింది. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో…

‘అఖండ’ కు పోలీసుల ధ‌న్య‌వాదాలు..

హైద‌రాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాటిక్ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు నెలకొల్పింది. ప్ర‌స్తుతం ఓటీటీలో విడుదలైన ‘అఖండ’ అక్కడ…

పెద్ద‌ గొయ్యిలో నాటుసారా డంప్‌

ఎక్కడైనా నాటు సారాను, సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల్ని డబ్బాల్లో , టిన్నుల్లో, డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ చేయడం చూశాం. కానీ, నాగర్‌ కర్నూల్ జిల్లాలో నాటు సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల్ని భూమిలో గొయ్యి తొవ్వి అందులో నిల్వ…

వైకుంఠ ఏకాద‌శికి రూ. 26.61 కోట్ల ఆదాయం

తిరుమ‌ల : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. 3.79 ల‌క్షల మంది భక్తుల‌కు తిరుమల స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించినట్లు టీటీడీ అధికారులు…

నేటి నుంచి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం సోమవారం నుంచి టీశాట్ ద్వారా డిజిటల్‌ పాఠాలను విద్యాశాఖ ప్రసారం చేయనుంది. 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో టీవీ పాఠాలను ప్రసారం చేయాలని…

అరుదైన చికిత్స‌… చిన్నారికి పున‌ర్జ‌న‌

మంచిర్యాల : కొన ఊపిరితో ఉన్న పాప‌కు అరుదైన చికిత్స అందించి కాపాడారు మంచిర్యాల వైద్యులు ప్రయాణంలోనే ప్రాణాలు పోవాల్సిన చిన్నారికి వైద్యం అందించి శ‌భాష్ అనిపించుకుంటున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న మహమ్మద్ రిఫిక్ కుటుంబం ఢిల్లీ…

మ‌న‌స్థాపంతో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

మంచిర్యాల : పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే క‌నీసం ప‌ట్టించుకోక‌పోగా, త‌మ‌పైనే కేసు పెడ‌తామ‌ని బెదిరించ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన వ్య‌క్తి ఒక‌రు మంచిర్యాల జిల్లా నెన్న‌ల మండలంలో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌స్తుతం అత‌ను మంచిర్యాల…

మ‌రో కొత్త న్యూస్ ఛాన‌ల్

ఇప్పుడు అంతా డిజిట‌ల్ మ‌యం అయిన నేప‌థ్యంలో జీ నెట్‌వ‌ర్క్ నుంచి మ‌రో ఛాన‌ల్ రాబోతోంది. ఇప్ప‌టికే దానికి సంబంధించి ప‌నులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల 25న జీ నెట్‌వ‌ర్క్ చైర్మ‌న్ చేతుల మీదుగా నాలుగు భాష‌ల్లో ఛాన‌ళ్ల‌ను ప్రారంభించనున్నారు.…

జాతరకు ముందే జన సంద్రం

మేడారం : జాత‌ర స‌మ‌యంలో పెద్ద సంఖ్య‌లో జ‌నం త‌ర‌లివ‌స్తార‌నే ఉద్దేశంతో.. ముందుగానే భ‌క్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో జంప‌న్న‌వాగులో పుణ్య‌స్నానాలు ఆచ‌రించి మేడారంలో పెద్ద ఎత్తున భ‌క్తులు…

స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ మ‌న‌మ్మాయే..

ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చినా... త‌న మాతృసంస్థ‌లోనే చేయాల‌నే సంక‌ల్పం. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర్చుకుంది. రాష్ట్రంలోనే అత్య‌ధిక మార్కుల‌తో ఉద్యోగం సంపాదించుకున్న వేముల శ్రీ‌ల‌త‌పై ప్ర‌త్యేక క‌థ‌నం... ముల…