Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
‘అఖండ’ చూడండి.. బాలకృష్ణని కలవండి
బాలకృష్ణ ‘అఖండ’ సినిమా భారీ విజయం సాధించింది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. మంచి కలెక్షన్స్ సైతం రాబట్టింది. ఇలాంటి కరోనా టైంలో ఇంత భారీ విజయం సాధించడం…
రైలు ఆలస్యం.. రూ.1.36 లక్షల పరిహారం
ఓ రైలు ఆలస్యంగా నడిచినందుకు రైల్వే శాఖ ఏకంగా రూ. 1.36 లక్షల పరిహారం చెల్లించింది. వివరాల్లోకి వెళితే.. చలి కాలం సందర్భంగా యూపీలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం తేజస్ రైలు…
మహిళల కోసం ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ
పొదుపు చేయాలంటే ఎక్కువ మంది చూసేది ఎల్ఐసీ వైపు. మంచి రాబడి అందించే సురక్షిత పాలసీలను అందిస్తుంది ఈ సంస్థ. మహిళల కోసం ఎల్ఐసీ ఓ ప్రత్యేక పాలసీ అందిస్తోంది. ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ తెచ్చింది. మహిళలు తక్కువ పెట్టుబడితో లక్షల రూపాయలను…
ఈ వైద్యులు… నిజంగా దేవుళ్లు…
వైద్యో నారాయణో హరి: అంటారు. నిజంగానే ఈ వైద్యులు దేవుళ్లు అయ్యారు.. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసినా ఇద్దరు గర్భిణులకు పురుడు పోశారు. దీంతో ఇప్పుడు వారిని అందరూ పొగుడుతున్నారు.
కరోనా…
ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతి
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్య, ఎన్.శ్రీధర్, అహ్మద్ నదీమ్, మీర బ్రహ్మయ్య లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి…
కాంగ్రెస్… గప్చిప్..
ప్రజాక్షేత్రంలో ఉండి వారి సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. నేతలు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి వారు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో ఆ పార్టీని జనం మర్చిపోవాల్సిన పరిస్థితి. ఈ మౌనం…
35 యూట్యూబ్ ఛానళ్ల బ్లాక్
న్యూఢిల్లీ : 35 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను సుమారు 35 బ్లాక్ చేసింది. భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్ విదేశీ సంబంధాలు, మాజీ…
అదనపు కలెక్టర్ల నియామకం
హైదరాబాద్ : పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల - బీఎస్లత
నారాయణపేట-జీ.పద్మజ
రాజన్న సిరిసిల్ల జిల్లా -…
జ్వరం ఉందా…? వ్యాక్సిన్ వేసుకున్నారా..?
ఏమ్మా. ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా..? వ్యాక్సిన్ వేసుకున్నారా...? ఇలా ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు ఆమె.. ఇలా అడిగింది. ఆరోగ్య సిబ్బందో, వేరెవరో కాదు.. సాక్షాత్తు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ. జిల్లా వ్యాప్తంగా…
తన కొడుకులా మరొకరు చనిపోవద్దని..
తన కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందటంతో ఆ పరిస్థితి మరొకరికి రాకూడదనుకున్నాడు ఆ తండ్రి. కొడుకు మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తూనే ఆ బాధని దిగమింగుకుంటూ హెల్మెట్ చేతపట్టుకొని హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.…