Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేస్తున్న పాక్ విద్యార్థులు
ఆపద వస్తే కానీ.. అసలు విషయం బయటపడుతుందంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతోంది. ఉక్రెయిన్ యుద్దం చాలా మందికి గుణపాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ విద్యార్థులకు ఈ యుద్ధం ద్వారా దాయాది దేశమైన భారత్, ప్రధాని నరేంద్రమోడీ…
మార్మోగుతున్న శివాలయాలు
మంచిర్యాల : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.…
మార్మోగుతున్న శివాలయాలు..
మంచిర్యాల : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.…
ఈ ప్రాంతం అన్యాయానికి గురైంది
మంచిర్యాల : ఈ ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా అన్యాయానికి గురైందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. మందమర్రిలో బిజెపి మందమర్రి పట్టణ అధ్యక్షులు మద్ది శంకర్, జైపూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్నతో సహా ఆయా…
బీఎంఎస్ భూపాలపల్లి ఏరియా కమిటీ ఎన్నిక
భారతీయ మజ్దూర్ సంఘ్ భూపాలపల్లి ఏరియా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. భూపాలపల్లిలో సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఉపాధ్యక్షుడిగా అప్పని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సుజిందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా…
ఇంద్రకరణ్రెడ్డి కబ్జాకోరు
నిర్మల్ : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పెద్ద కబ్జాకోరని కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాలు,అక్రమాల చిట్టా బయటపెడుతాన్నారు. నీ అక్రమాల…
పాదయాత్రకు ముహూర్తం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రజా సంగ్రామ యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజు బండి సంజయ్ రెండో విడత…
అర్హులైన వారందరికీ దళిత బంధు అందించాలి
అర్హులైన వారందరికీ దళిత బంధు అందించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టరు మధుసూధన్ నాయక్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం…
పైప్లైన్ పగిలి.. ఉవ్వెత్తున ఎగిసి..
మంచిర్యాల : మంచిర్యాల ముల్కల వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ పగలడంతో పెద్ద ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. సోమవారం ఉదయం ముల్కల పుష్కరఘాట్ వద్ద మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఈ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీళ్లు దాదాపు 30 నుంచి 40…
ఉక్రేయిన్ నుంచి భారతదేశానికి రాను…
ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపును సర్కారు ముమ్మరం చేసింది. అయితే.. ఓ విద్యార్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వ దేశానికి రాలేనని…