Browsing Category

తాజా వార్తలు

యువ‌రైతు ఆత్మ‌హ‌త్య

మంచిర్యాల : భ‌విష్య‌త్ మీద ఆశ‌తో ప‌త్తి పంట సాగు చేశాడు.. స‌రైన దిగుబ‌డి రాలేదు. అయినా ఆశ‌తో ముందుకు సాగాడు. అకాల వ‌ర్షాలు నిండా ముంచాయి. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యంగా భావించి పురుగుల మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.…

మోదీ నంబ‌ర్ 1

ప్రపంచంలోనే అత్యంత ప్రాజదరణ పొందిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని అమెరికా సర్వే సంస్థ వెల్లడించింది. యూఎస్‌కు చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ మార్నింగ్ కన్సల్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశ వయోజన జనాభాలో 71శాతం ప్రధాని…

బ్రేకింగ్ ఏపీ ఎక్స్ ప్రెస్ లో పొగలు

వరంగల్ - వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో ఏపీ ఎక్స్ ప్రెస్ (20806) విశాఖపట్నం- న్యూఢిల్లీ సాంకేతిక లోపంతో వచ్చిన పొగలు. అప్రమత్తమైన ట్రెయిన్ డ్రైవర్లు నెక్కొండ స్టేషన్లో ట్రెయిన్ నిలిపివేత. దీంతో భయాందోళనకు గురై పరుగులు తీసిన…

అలా ఎలా లాక్కు వ‌స్తారు…?

ఒక బాధ్య‌త గ‌ల ఎంపీని ఇంట్లో నుంచి బయటకు గుంజుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని కరీంనగర్ సీపీపై జాతీయ జెసీ కమిషన్ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పట్ల అనుచిత ప్రవర్తన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేపథ్యంలో గురువారం…

రేప‌టి నుంచి ఫీవ‌ర్ స‌ర్వే

తెలంగాణ వ్యాప్తంగా రేప‌టి నుంచి ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌రావు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా…

26 త‌ర్వాత భ‌విష్య‌త్ ఏంటి…?

మంచిర్యాల : మ‌ంచో... చెడో... ఆయ‌న పేరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో, నేత‌ల్లో నానుతూ ఉంటుంది. నిత్యం అస‌మ్మ‌తి నేత‌గా ఆయ‌న‌కు ముద్ర ఉంది. పార్టీ ప‌రంగా ఏదో ఒక వివాదంలో ఉండే ఆయ‌న ఇప్పుడు మ‌రో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ఈ నెల 26 త‌ర్వాత…

శబరిమల స‌న్నిధానం వ‌ద్ద పేలుడు పదార్ధాల కలకలం

కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయానికి సమీపంలో పేలుడు పదార్ధాలు కలకలం రేపాయి. తిరువాభపురం ఊరేగింపు తిరుగు పయనయం కావడానికి కొద్ది గంటల ముందే వంతెన కింద పేలుడు పదార్ధాలు లభ్యమయ్యాయి. ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ‌బ‌రిమ‌ల‌కు సమీపంలో పేలుడు…

ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోకండి

మంచిర్యాల : ఐసీడీఎస్ సూప‌ర్‌వైజ‌ర్ల‌కు పోస్టుల విష‌యంలో ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని మంచిర్యాల జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి స్ప‌ష్టం చేశారు. అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగాల…

ఆన్లైన్ పెళ్లి.. అతిథుల ఇంటికి భోజనం..

కరోనా మహమ్మారి పుణ్యమాని ధూంధాంగా పెళ్లి చేసుకునే రోజులు పోయాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు ఆంక్షలు కఠినం చేశాయి. పెళ్లిళ్లకు హాజరయ్యే అతిధుల సంఖ్యపై పరిమితి విధించడంతో దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలోనే పెళ్లిళ్లు…

బీజేపీ విరాళాల సేక‌ర‌ణ‌

మంచిర్యాల : భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్టీ నిధి కోసం విరాళాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభించారు. మంగ‌ళ‌వారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నమో యాప్ ద్వారా ప్రతి బిజెపి కార్యకర్త…