Browsing Category

తాజా వార్తలు

వివాదస్పద భూమిలో పనులు అడ్డగింత

మంచిర్యాల : బీమారం మండలంలోని పోతన్ ప‌ల్లి శివారు ప్రాంతంలో వివాదస్పద భూమిలో మంగ‌ళ‌వారం అటవీశాఖ అధికారులు స్ట్రెంచ్ వేస్తుండగా మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యక్తులు అడ్డుకున్నారు. గొల్లవాగు ప్రాజెక్ట్ కింద‌ 30 ఎకరాల భూమి ఉండటంతో దానిని…

ఒక‌రి మృత‌దేహం వెలికితీత‌.. కొన‌సాగుతున్న గాలింపు

మంచిర్యాల: కోట‌ప‌ల్లి మండ‌లం ఆలుగామ వ‌ద్ద ప్రాణహితలో ముగ్గురు విద్యార్థులు గ‌ల్లంతైన ఘ‌ట‌న‌లో మంగ‌ళ‌వారం ఒక విద్యార్థి మృత‌దేహాన్ని గుర్తించారు. తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విజ‌యేంద్ర‌సాయి మృత‌దేహాన్ని వెలికితీసిన‌ట్లు గాలింపు బృంందాలు…

కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు

సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ పర్యటన రద్దయింది. కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ ప్రగతిభవన్‌ వేదికగా సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మంత్రివర్గ సమావేశాల నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో కరోనా…

మూడో దశ కట్టడికి చర్యలు

సింగరేణిలో కరోనా కట్టడికి అన్ని ఏరియాలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించొద్దని సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్, డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) బలరామ్ జీఎంలను ఆదేశించారు. సోమవారం వారు వీడియో కాన్ఫరెన్స్…

పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం పోరాటం

మంచిర్యాల : ప్రభుత్వం కరోన నిబంధనల పేరుతో సెలవులు పొడగించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం చేప‌ట్టారు. పాఠశాలల సెలవులను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.…

రేపు కేసీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న

వ‌రంగ‌ల్ : అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సిఎం కేసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

ప్రాణహితలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు

మంచిర్యాల: ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు సాయి , కృష్ణ , రాకేష్ గా గుర్తింపు. కోటపల్లి మండలం ఆల్గాం సమీపంలో ప్రాణహిత లో ఈతకు దిగి గల్లంతు. సంక్రాంతి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన…

ఆప‌త్కాలంలో ఆప‌ద్భందువులా…

హైద‌రాబాద్ : అత‌ను వారికి ఎవ‌రికీ ఏమీ కాడు... కానీ వారికి స‌మ‌యానికి భోజ‌నం అందిస్తాడు. క‌రోనా బారిన ప‌డిన వారికి ఆయ‌న ఆప‌ద్భందువులా నిలుస్తున్న‌డు... త‌న సొంత ఖ‌ర్చుల‌తో వంద‌లాది మంది క‌రోనా పేషెంట్ల‌కు భోజ‌నం అందిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్…

ఆ బాటిల్ ఖరీదు 4 కోట్లు

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. విస్కీ విషయంలో ఈ మాట సరిగ్గా సరిపోతుంది. విస్కీ ఎంత ఓల్డ్ స్టాక్ అయితే అంత డిమాండ్ ఉంటుంది. టర్కీలో ఒక విస్కీ బాటిల్ కోసం జరిగిన వేలం అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో…

పొట్టేలు తల అనుకుని…

పొట్టేలు అనుకుని యువకుని తల నరికిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె లో కలకలం రేపింది.మదనపల్లె మండలం వలసపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు…