Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆ కార్మిక సంఘాలు దొందూ దొందే
మంచిర్యాల - సింగరేణిలో గుర్తింపు సంఘం అయిన టీబీజీకేఎస్, ప్రాతినిథ్య సంఘమైన ఏఐటీయూసీ రెండూ ఒకటేనని ఐఎన్టీయూసీ నేతలు దుయ్యబట్టారు. మదమర్రిలో ఐఎన్టీయూసీ కార్యకర్తల సన్నాహాక సమావేశానికి కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి…
పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి
మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఆర్.పి రోడ్ లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు చేశారు. 73,070/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.…
ఉత్సాహానికి వయస్సు అడ్డురాలేదు
ఉత్సాహం ఉండే చాలు... అది పదహారేళ్లు... అరవై ఏండ్లు అయినా తేడా ఉండదు. ఆ ఉత్సాహమే ఈ అవ్వల్లో ఉంది. తమ వయస్సు ముఖ్యం కాదు.. సంస్కృతి, సంప్రదాయాలు అంటూ ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా…
సింగరేణిలో నిరసనలు విజయవంతం చేయండి
సింగరేణి వ్యాప్తంగా మూడు రోజుల పాటు జరిగే నిరసనలు విజయవంతం చేయాలని పలువురు కార్మిక సంఘ నేతలు స్పష్టం చేశారు. కార్మిక హక్కుల కోసం జేఏసీ పిలుపు మేరకు 18,19,20 తేదీలలో ఈ నిరసనలు కొనసాగుతాయన్నారు. ఆదివారం సింగరేణి జేఏసీ సమావేశం…
సమస్యల పరిష్కారంలో టీబీజీకేఎస్ విఫలం
మంచిర్యాల - తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచినా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయి విఫలమయ్యిందని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్బోర్డు సభ్యుడు రియాజ్ అహ్మద్ మండిపడ్డారు. ఆయన బెల్లంపల్లి ఏరియా గోలేటి…
అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయాన్నే మహిళలు...పిల్లలు రంగురంగుల ముగ్గులతో వారి వారి ఇంటి ముంగిళ్ళన్ని అందంగా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే బేబీ శ్రీనిత్య వేసిన ఈ ముగ్గుని నాంది న్యూస్ క్లిక్ అనిపించింది
మంత్రి దృష్టికి అక్రమకట్టడాలు
బెల్లంపల్లిలో అక్రమ కట్టడాల విషయంలో మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్న విషయాలు బెల్లంపల్లి వాస్తవ్యుడు, ఎన్ఆర్ ఐ కృష్ణారెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి తారకరామారావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన…
ఓపెన్కాస్టు బాధితుల ఆందోళన
తమకు న్యాయం చేయకుండా గ్రామాలను ఖాళీ చేయాలని సింగరేణి యాజమాన్యం ఒత్తిడి తెస్తుండటంతో బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్కాస్టు పరిధిలో సింగపూర్, తాళ్ళపల్లి ముంపు బాధిత గ్రామాలుగా…
పిండిగిర్నీ పై పడి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో పిండిగిర్నీ పట్టే మోటార్ బెల్ట్ పై పడి మాచర్ల కవిత(36) అనే మహిళ మృతి చెందినది. శుక్రవారం ఉదయం కవిత పిండి వంటలు చేసుకోవడానికి పిండి పట్టించడం కోసం గిర్ని వద్దకు వెళ్లింది. పిండి…
ఎమ్మెల్యే టికెట్ కోసం ఏం చేసిందంటే…
ఎన్నికల్లో గెలవడానికి నేతలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. టిక్కెట్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొందరు నేతలు టిక్కెట్ కోసం వేసే ఎత్తుగడలు చూస్తే మూర్చపోవాల్సిందే.. అలాంటి నేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...…