Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆ దూకుడు.. అడ్డెవ్వరూ…
ఉద్యమ నేతగా ప్రస్థానం... అధినేతకు నమ్మినబంటుగా, చెప్పిన పని చెప్పినట్టుగా చేసుకువచ్చే నైపుణ్యం.. ఎన్నికలు ఎక్కడా జరిగినా పార్టీని ఒంటి చేతితో గెలిపించగల వ్యూహం.. ఇదీ యువనేత ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గురించి.. ఇప్పుడు ఆయన…
మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్న బీజేవైఎం నేతలు
మంచిర్యాల : జిల్లా కేంద్రంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాన్వాయ్ని బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి మంత్రి వెళ్తుండగా బీజేవైఎం నేతలు అడ్డగించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి…
పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెడతా
మంచిర్యాల : జఇల్ల జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెడతా అని ప్రభుత్వ విప్, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తనపై…
తగ్గెదేలే.. ఢిల్లీలో తేల్చుకుంటా..
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హన్మంతరావు పట్టుబడుతుండటమే దీనికి కారణం. తాజాగా సోమవారం విలేకరుల సమావేశం పెట్టి మరీ…
ప్రియుడి కోసం డ్రగ్స్ తీసుకువెళ్తూ..
ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది. రెండు ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా డ్రగ్స్ వాడకాన్ని అరికట్టలేక పోతున్నారు. విశాఖ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది.
తన ప్రియుడి కోసం మత్తు…
రాజన్న దర్శనానికి 6 గంటలు
రాజన్నసిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో…
బ్రేక్ బదులు.. ఎక్స్లేటర్..
కరీంనగర్ : పరిమితికి మించి వేగం... పైగా మైనర్లు... ప్రమాదం జరుగుతోందని తెలిసి బ్రేక్ వేయబోయి కంగారులో ఎక్స్లేటర్ తొక్కడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైంది.. ఇదే నలుగురి మృతికి కారణమైంది.కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద కారు…
లోన్ యాప్ వేధింపులకు యువకుడు ఆత్మహత్య
లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. తీసుకున్న అప్పును తీర్చలేదని యాప్ నిర్వాహకులు విషయాన్ని యువకుని బంధువలకు ఫోన్ ల ద్వారా పంపించారు. దాంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ మాల్కజ్ గిరి జిల్లా ఉప్పల్…
అమెరికాలో మంచు తుఫాను..
వాషింగ్టన్: అమెరికాలో మంచు తుఫాన్ వణికిస్తోంది. రోజంతా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో మంచు దట్టంగా గుట్టలుగా పేరుకుపోయింది. ఎటుచూసినా హిమపాతమే కనిపిస్తోంది.…
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి సుమారుగా గంటకు పైగా సమయం…