Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఏం చేద్దాం…?
బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ ఆగిపోయిందని, తాము సమ్మె చేస్తే కేంద్రం భయపడి వెనక్కి తగ్గిందని కార్మిక సంఘాలు ప్రకటించుకుంటున్నాయి. కానీ కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఆగిన బొగ్గు బ్లాక్ లను వేలం వేసేందుకు తిరిగి…
కుక్కకు ఉన్న దయ.. మనిషికి లేకపాయే…
ఓ కర్కశ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే వీధి శునకమే తల్లిగా మారింది. తన బిడ్డలతో పాటే రాత్రంతా కాపలా కాసింది. ఎలాంటి హాని కలగకుండా రక్షణగా నిలిచింది.
ఈ సంఘటన ఛత్తీస్గఢ్ ముంగెలీ జిల్లాలో జరిగింది. జిల్లాలోని…
కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
చేనేత, టెక్స్టైల్ పరిశ్రమ పైన కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు పై కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని…
నేను నాగలి కడతా.. నువు కడతవా
నేను నాగలి కడుతా… నాతో కలిసి నాగలి కట్టేందుకు కేసీఆర్ సిద్ధమా ? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే రబీ గురించి దేశంలో ఏ రాష్ట్రానికి టార్గెట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతోనే తెలంగాణకు టార్గెట్ ఇస్తామన్నారు. సమస్య…
ఆ టిక్కెట్టు ధర అక్షరాల రూ. కోటి
అవును మీరు విన్నది నిజమే... తిరుమల తిరుపతిలో ఒక టిక్కెట్టుకు అక్షరాల కోటి రూపాయలు. శ్రీవారి సేవ కోసం ఎందరో భక్తులు బారులు తీరుతారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే అన్ని సేవల్లో పాల్గొనే భాగ్యం కల్పించింది టీటీడీ.…
అమెరికాలో అయ్యప్ప నామస్మరణ
స్వామి అయ్యప్ప శరణం.. అయ్యప్ప శరణం.. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అమెరికా మారుమోగిపోతోంది. అమెరికాలోని పలు రాష్ట్రల్లో శరణుఘోష వినిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాల వేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పూజలు…
ఆ టిక్కెట్టు ధర అక్షరాల రూ. కోటి
అవును మీరు విన్నది నిజమే... తిరుమల తిరుపతిలో ఒక టిక్కెట్టుకు అక్షరాల కోటి రూపాయలు. శ్రీవారి సేవ కోసం ఎందరో భక్తులు బారులు తీరుతారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే అన్ని సేవల్లో పాల్గొనే భాగ్యం కల్పించింది టీటీడీ.…
చలిపంజా…
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్య దిక్కుల నుండి వీస్తున్న…
రేపు ఢిల్లీకి మంత్రుల బృందం
రేపు ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డీసీసీబీ, డీసీఎంఎస్…
బ్రేకింగ్.. రైతు బంధు అందరికీ
తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. మరి వేసే రైతులకు రైతుబంధు ఆపేయాలన్న వ్యవసాయ శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పక్కన పెట్టారు. ఇవాళ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ…