Browsing Category

తాజా వార్తలు

కోర్టు మెట్లెక్కిన అంగ‌న్‌వాడీలు

మంచిర్యాల : అంగ‌న్‌వాడీ సూప‌ర్ వైజ‌ర్ల పోస్టుల భ‌ర్తీకి సంబంధించి జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని కొంద‌రు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు కోర్టు మెట్లెక్కారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌నికి చెందిన ప‌లువురు టీచ‌ర్లు ఈ విష‌య‌మై…

కేంద్రం త‌న వైఖ‌రి మార్చుకోవాలి

మంచిర్యాల : కేంద్ర ప్ర‌భుత్వం త‌న వైఖ‌రి మార్చుకోవాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజు శ్రీ‌నివాస్ రావు డిమాండ్ చేశారు. సింగ‌రేణి కార్మికుల సంత‌కాల సేక‌ర‌ణ‌లో భాగంగా బెల్లంప‌ల్లి ఏరియా ఏరియా వర్క్ షాప్ లో ఆయ‌న…

పాఠ‌శాల ఎదుట త‌ల్లిదండ్రుల ఆందోళ‌న

త‌మ పిల్ల‌ల‌ను ఫీజుల పేరిట వేధిస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు పాఠ‌శాల ఎదుట బైఠాయించారు. కాగ‌జ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని ఫాతిమా పాఠ‌శాల యాజ‌మాన్యం ఫీజుల కోసం వేధిస్తోంద‌ని ఆందోళ‌న చేస్తున్నారు. పాఠశాల ప్రారంభమై రెండు రోజులే అయినా పరీక్షలు…

తాడోపేడో తేల్చుకుంటాం

మంచిర్యాల : కేంద్ర వైఖ‌రిపై తాడోపేడో తేల్చుకుంటామ‌ని సింగ‌రేణి కార్మికులు తేల్చి చెప్పారు. మంద‌మ‌ర్రి వ్యాప్తంగా సింగ‌రేణిపై కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రికి నిర‌సన‌గా గురువారం గ‌నులు, డిపార్ట్‌మెంట్లు, ఓపెన్‌కాస్టుల‌పై సంత‌కాల సేక‌ర‌ణ…

కార్మిక వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై క‌న్నెర్ర‌

మంచిర్యాల : కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ శ్రీ‌రాంపూర్ ఏరియాలో కార్మికుల‌తో సంత‌కాల సేక‌ర‌ణ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ కేంద్ర లోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను…

నేడు బండి సంజయ్ మౌనదీక్ష

రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో…

స్మితా స‌భ‌ర్వాల్‌కు క‌రోనా

ఆందోళ‌న‌లో నాలుగు జిల్లాల అధికారులు, నేత‌లు మంచిర్యాల : సీఎంవో కార్య‌ద‌ర్శి సిత్మాస‌భ‌ర్వాల్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. త‌ను హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.…

సింగరేణి మూసివేత‌కు కుట్ర

మంచిర్యాల : సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర ప‌న్నింద‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం పై ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. బొగ్గు గని…

తెలంగాణ నుండి తొలి మహిళా జడ్జి శ్రీదేవి..!

నిర్మల్ జిల్లా కు చెందిన సీనియర్ న్యాయవాది జువ్వాడి శ్రీదేవి అలియాస్ కూచాడి శ్రీదేవి ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి…

భ‌గ్గుమ‌న్న బొగ్గుబాయి

మంచిర్యాల : సింగ‌రేణి సంస్థ విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున‌న వైఖ‌రికి నిర‌స‌న‌గా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ‌నులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట్‌మెంట్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ…