Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంచిర్యాలలో బిజెపి యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ ఆధ్వర్యంలో మంచిర్యాల…
రేపు నిర్మల్లో రైతు ఆవేదన యాత్ర
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర బుధవారం నిర్మల్ జిల్లాలో కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతుండటంతో ఆవేదన చెందిన షర్మిల ఈ రైతు ఆవేదన యాత్ర తలపెట్టారు. రేపు నిర్మల్ జిల్లాలో ఈ…
బాల్ బాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక
మంచిర్యాల - సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా గోలేటి నిర్వహించారు.…
ఇక యుద్ధమే…
కేసీఆర్ పై యుద్ధం చేయాలని, టీఆర్ఎస్ తో అమీతుమీకి సిద్ధం కావాలని పార్టీ అగ్రనేత అమిత్ షా పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై యుద్ధం చేయాలని పార్టీ నేతలకు అమిత్ షా దిశా…
కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు
తెలంగాణ రైతులను టీఆఎర్ఎస్ సర్కార్ గందరగోళానికి గురి చేస్తుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పీయూష్ గోయల్ తో రాష్ట్ర బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో…
‘భీమ్లా నాయక్’ వెనకడుగు..
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వచ్చే ఏడాది సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ కొన్ని రోజుల నుంచి నెట్టింట వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలే నిజమయ్యాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున దిల్ రాజు ఈ…
గిన్నెధరి 3.5
తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ప్రజలు గజగజ వణుకుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత…
సింగరేణి సహకారం అద్భుతం..
సింగరేణి బొగ్గుతో కర్ణాటకలో ప్రసుత్తం మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయి. సింగరేణి సహకారం అద్భుతమ’ని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి, కర్ణాటక పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (కె.పి.సి.ఎల్.) ఎం.డి. వి.పొన్నురాజు…
గాంధీలోనే కరోనా జీనోమ్ టెస్టులు
హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు నిర్వహించే జీనోమ్ సీక్వెన్సీ ఇక నుంచి గాంధీ ఆస్పత్రిలో జరుగనున్నాయి. ఈ మేరకు సోమవారం నుంచి గాంధీలో జీనోమ్ ట్రయిల్ నిర్వహిస్తున్నారు. కరోనా వేరియంట్ల స్టడీ కోసం ఇప్పటివరకు వైద్య శాఖ…
సింగరేణి బొగ్గుకు పెరుగుతున్న ఆదరణ
సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. కోలిండియా నుండి బొగ్గు స్వీకరిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా సింగరేణి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎన్.టి.పి.సి. సంస్థ మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద నిర్మించిన షోలాపూర్ సూపర్…