Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నోటి దూల నీది… నీ భారం భూమిది..
సింగర్ సునీత ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ సునీత చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల కాలంలో సునీత సోషల్…
బీజేపీ తొలితరం నేత ఇక లేరు..
బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం…
బాసరలో భక్తుల రద్దీ
నిర్మల్: వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. తెల్లవారుజామున 2…
అసదుద్దీన్ కు జడ్ కేటగిరీ భద్రత
ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీకీ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న అసద్ పై జరిగిన దాడిపై కేంద్ర కూడా సీరియస్ గానే రియాక్ట్ అయింది. అసదుద్దీన్ కు జడ్ కేటగరి భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీని…
అసదుద్దీన్ వ్యాఖ్యలు బాధించాయి.. అందుకే కాల్పులు
లక్నో : మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన…
ఆదిలాబాద్ బంద్ సంపూర్ణం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ పునఃప్రారంభించాలని చేస్తున్న బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీనిని తిరిగి ప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలంటూ కొద్ది…
బీఎంఎస్ ఒత్తిడితోనే జేబీసీసీఐ సమావేశం
మంచిర్యాల : భారతీయ మజ్దూర్ సంఘ్ ఒత్తిడి వల్లనే కోలిండియాలో జేబీసీసీఐ సమావేశం నిర్వహిస్తున్నారని బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యుడు మాధవనాయక్ స్పష్టం చేశారు. గురువారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ కార్పొరేట్,…
1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు
రాబోయే రోజుల్లో మరో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మిగతా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేసి…
‘మహాన్’ ట్రైలర్ అదిరింది
అటు తండ్రి.. ఇటు తనయుడు నటనలో విశ్వరూపం కనిపిస్తోంది. హీరో విక్రమ్.. ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ కలసి నటించిన సినిమా ‘మహాన్’ ట్రైలర్ అదిరింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువైన విక్రమ్ తాజా…
మత్తు పదార్థాల నియంత్రణ సామాజిక బాధ్యత
మత్తు పదార్థాల నియంత్రణ అందరి సామాజిక బాధ్యత అని శ్రీరాంపూర్ సీఐ రాజు స్పష్టం చేశారు. గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు, కిరాణం, పాన్ షాప్ యజమానులు ప్రజా ప్రతినిధులతో సమావేశం…