రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి రూ. 88.55 కోట్ల డివిడెండ్ చెల్లింపు
Singareni: తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి సంస్థ రూ. 88.55 కోట్ల డివిడెండ్ చెల్లించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకి సీఎండీ ఎన్.బలరామ్ చెక్కును అందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం…