అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళన
Singareni: సింగరేణివ్యాప్తంగా 26న అన్ని జీఎం కార్యాలయాల ముందు నిర్వహించే ధర్నా జయప్రదం చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం రామగుండం ఏరియా III, OCP-I ప్రాజెక్టుపై…