అన్ని జీఎం కార్యాల‌యాల ఎదుట ఆందోళ‌న

Singareni: సింగరేణివ్యాప్తంగా 26న అన్ని జీఎం కార్యాలయాల ముందు నిర్వ‌హించే ధర్నా జయప్రదం చేయాల‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ అధ్య‌క్షుడు యాదగిరి సత్తయ్య విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం రామగుండం ఏరియా III, OCP-I ప్రాజెక్టుపై…

ద‌స‌రాకు ఆ ఊరోళ్ల బంప‌రాఫ‌ర్‌

గొర్రె పొట్టేలు, మేక‌, నాటు కోడి, ఫుల్ బాటిళ్లు ఇప్ప‌టికి మీకు అర్దం అయ్యే ఉంటుంది... రాబోయేది ద‌స‌రా సీజ‌న్.. ఇక ద‌స‌రా అంటే మామూలుగా ఉండ‌దు క‌దా.. ముక్క‌, చుక్క ఉండాల్సిందే.. మందు బాబుల‌కు రెండు, మూడు రోజుల వ‌ర‌కూ పండ‌గే. స‌రిగ్గా ఇదే…

తిరుమ‌ల ల‌డ్డూకు మ‌రింత‌ డిమాండ్‌

Tirumala Laddu Prasadam : ఓవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదంరేగుతున్న వేళ నాలుగైదు రోజులుగా తిరుమలలో లడ్డూ ప్రసాదాలకు డిమాండ్ పెరిగింది. వాస్తవానికి కల్తీ నెయ్యి వివాదం వేళ లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గుతాయ‌ని భావించారు. కానీ…

కాంగ్రెస్ మోసంపై ఆందోళన

లాభాల వాటా పేరిట కాంగ్రెస ప్ర‌భుత్వం సింగ‌రేణి కార్మికుల‌ను మోసం చేసింద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం అధ్య‌క్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. లాభాల వాటా పంపిణీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళ‌న…

అంగ‌న్‌వాడీలో ఆమె అంటే హ‌డ‌ల్

ఆమె ఓ సామాన్య అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌. బడికి రాదు... సెంట‌ర్ తీయ‌దు.. రోజుల త‌ర‌బ‌డి తీయ‌కున్నా అడిగే నాథుడే ఉండ‌డు.. ఒక‌వేళ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏ అధికారి అయినా అనుకుంటే త‌న‌కు ఎమ్మెల్యేలు తెలుసంటూ వారినే బెదిరిస్తుంది... త‌న‌కు…

మృతుని కుటుంబానికి చెక్కు

A check to the family of the deceased:కాగజ్ నగర్లోని అశోక్ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా మరణించిన మున్సిపల్ బిల్ కలెక్టర్ లింగంపల్లి నాగేష్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయ‌న లక్ష…

ప్రాయ‌శ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ కల్యాణ్

pawan kalyan deeksha : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల మధ్య…

కొన‌సాగుతున్న ఆదివాసీల బంద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జైనూరు లో ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలనే డిమాండ్ తో ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది. దీనితో ఉమ్మడి…

పిడుగు పడి మహిళ మృతి

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచలాపూర్ లో పిడుగు పడి ఒక మహిళ మృతి చెందింది. గోలెం పోసక్క (55) పొలంలో పనులు చేసుకుని తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 4 గంటల సమయంలో పిడుగు పడి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.…

సింగరేణి కార్మికులకు 33 శాతం వాటా

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించారు. 2023-24లో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని, ఇందులో కార్మికులకు రూ.796 కోట్లు బోనస్ సీఎం రేవంత్…