సింగరేణిలో బదిలీ వర్కర్లకు తీపి కబురు

Singareni: సింగరేణిలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి క్యాలెండర్ ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240…

పారాలింపిక్స్ లో స‌రికొత్త చ‌రిత్ర‌

Paralympics 2024:పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2024 (Paralympics 2024)లో భారత్ పతకాల వేటను ఆరంభించింది. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత షూటర్ అవనీ లేఖరా (Avani Lekhara) స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1)…

పోలీస్ జ‌ట్టు విజేత‌

Komuram Bhim Asifabad District: ప్ర‌తి ఒక్క‌రూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రె తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వ‌హించారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ ఫోటోకి కలెక్టర్ పూలమాల వేసి…

త‌మ్ముడు త‌మ్ముడే..

Notices to CM Revanth's brother's house:చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా గుబులు రేపుతోంది. ‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారుల గుండెల్లో పరిగెత్తుతున్నాయి. ఎఫ్‌టీఎల్, బఫర్‌‌జోన్‌లో ఆక్రమల…

పండుగ‌లు శాంతియుతంగా జ‌రుపుకోవాలి

Ramagundam Police Commissionerate:మతసామరస్యం. సోదర భావంతో పండుగల జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లి, మంచిర్యాలలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి,…

రెండో విడ‌త ప్రజాపాలన

Prajapalana Program : తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల…

ముగ్గురి ప్రాణం తీసిన చేప‌ల వేట‌

Fishing that claimed three lives: చేప‌ల వేట ముగ్గురి ప్రాణాల‌ను బ‌లిగొంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు పొచ్చ‌ర వాగులో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లారు. చీర‌తో చేప‌లు ప‌డుతుండ‌గా ఒక…

కవితకు బెయిల్

MLC Kavitha Bail: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున…

కొన‌సాగుతున్న ఏజెన్సీ బంద్

Continued agency strike: ఆదివాసీల‌కు క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వాలు పూర్తి స్థాయిలో విఫ‌లం అవుతున్నాయ‌ని తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, జిల్లా కోకన్వీనర్ వెట్టి మనోజ్ అన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు…

త్వరలోనే 35 వేల ఉద్యోగాల భర్తీ

CM Revanth Reddy:త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందించామ‌ని, నిరుద్యోగ స‌మస్య‌ శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. త్వరలోనే మరో 35 వేల…