కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి

Police attack on chicken breeding base: కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి చేసి ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాపులపల్లి గ్రామ శివారులో కోళ్ల పందాల స్థావరం కొనసాగుతోంది. పెద్దపల్లి టాస్క్ ఫోర్స్…

ములుగులో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Encounter:తెలంగాణలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కీలక…

మోర్లే లక్ష్మి కుటుంబానికి రూ .10 లక్షలు

Tiger Attack: ఆసిఫాబాద్ కోమురం భీమ్ జిల్లా పులి దాడి ఘటనలో మరణిం చిన గన్నారం మండలం ఇస్ గాం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు 10 లక్షల చెక్కు…

పులి నుంచి రక్షణ చర్యలు.. ప్రజల కోసం మాస్కులు..

Tiger: ఇవేంటి కొత్తగా మాస్కలు.. అది కూడా తల వెనక్కి పెట్టుకుని తిరుగుతున్నారని అనుకుంటున్నారా...? దీని వెనక పెద్ద కథే ఉందండి... కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి తిరుగుతోంది. అది ఒక మహిళా కూలీని చంపడమే కాకుండా, మరో రైతు పై దాడి కూడా…

అటు వెతుకులాట‌… ఇటు దాడి..

Tiger Attack: ఓ వైపు పులి జాడ కోసం అధికారులు వెతుకుతుండ‌గా, మ‌రోవైపు పులి ఓ రైతుపై దాడి చేసింది. సిర్పూర్ టీ మండలం దుబ్బ గూడ శివారులో కంది చేనులో వ్యవసాయ‌పనులు చేస్తున్న సమయంలో రౌతు సురేష్ అనే రైతుపై దాడి చేసింది. తీవ్ర‌గాయాలు కావ‌డంతో…

Big Breaking : ఏసీబీ దాడులు.. జూనియర్ అసిస్టెంట్ పట్టివేత

ACB: కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు నిర్వహించి లంచవతారాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సర్వే…

కాంగ్రెస్ క‌బంధ హ‌స్తాల నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడుకుందాం

BRS Diksha Diwas: కాంగ్రెస్ పాలనలో సమైక్య రాష్ట్రం ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యిందని, ఇప్పుడు అదే దుస్థితి నెల‌కొంద‌ని, కేసీఆర్ చేసిన‌ దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది.. కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను…

బిగ్ బ్రేకింగ్: పులి దాడిలో మహిళ మృతి

Tiger Attack: పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాగజ్ నగర్ మండలం విలేజీ నంబర్ 11 కు చెందిన మహిళ పై పులి దాడి చేసింది. వ్యవసాయ పనులకు వెళ్తుండగా గన్నారం గ్రామానికి చెందిన మోర్లే…

ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

Palabhishekam for Chief Minister's picture: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి దిలావ‌ర్‌పూర్ రైతులు గురువారం పాలాభిషేకం నిర్వ‌హించారు. బుధ‌వారం వ‌ర‌కు రైతులు ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతుల పోరాటంతో దిగొచ్చిన…

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయండి

Ethanol factory: ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే నిలిపివేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు.నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలం ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఆందోళనలు…