తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని ఫైర్ చేశారు. SLR వెపన్ తో గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్…

ఐయామ్ సారీ..

ఈ మ‌ధ్య ప‌త్రికా స‌మావేశంలో హోంగార్డు అనే ప‌దం ప్ర‌స్తావ‌న‌, మునుగోడు బ‌హిరంగ స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిపై ప‌రుష‌ప‌ద‌జాలంతో మాట్లాడ‌టంపై తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి…

పురుగుల మందుతో వంట.. తిని ఒకరు మృతి…

మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ పురుగులమందుతో వంట చేసింది. మంచినూనె అనుకుని పురుగుల మందు పోసి కూర వండింది. ఆ తర్వాత అన్నంలో కలుపుకుని తిన్న‌ది. తాను తినడమే కాక భర్తకు, కూతురికి సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త కూడా…

గ్రామ‌ పంచాయ‌తీ ట్రాక్ట‌ర్ల సీజ్‌

గ్రామ పంచాయ‌తీ ట్రాక్ట‌ర్ల‌ను బెల్లంప‌ల్లి ఎస్‌బీఐ అధికారులు సీజ్ చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. బెల్లంప‌ల్లి మండ‌లంలోని ఏడు ట్రాక్ట‌ర్లు మూడు నెల‌లుగా ఈఎంఐ చెల్లించ‌డం లేదు. దీంతో ఆ ఏడింటిని స్టేట్ బ్యాంకు సిబ్బంది సీజ్ చేశారు. ప్ర‌తి గ్రామ…

మంత్రి కృషి వల్లనే మెడికల్ కాలేజ్

మంత్రి కృషి వ‌ల్ల‌నే నిర్మ‌ల్ జిల్లాకు మెడిక‌ల్ క‌ళాశాల మంజూరైంద‌ని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 3194 జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర అటవీ న్యాయ దేవాదాయ శాఖ…

18 గేట్లు దించేశారు..

క‌డెం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తు ప‌నులు పూర్త‌య్యాయి. మొత్తానికి ఇంజ‌నీరింగ్ అధికారులు రాత్రింబవళ్లు క‌ష్ట‌ప‌డి 18 గేట్లు దించేశారు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు అన్నింటి మ‌ర‌మ్మ‌తులు పూర్త‌య్యాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. కొద్దిరోజుల…

క‌న్నీరు పెట్టుకున్న జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌

మంచిర్యాల జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి శుక్ర‌వారం కంట‌త‌డి పెట్టుకున్నారు. కొంద‌రు నేత‌ల‌కు రాఖీ క‌డుతూ ఉద్వేగానికి గురైన ఆమె క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. రాఖీ పండ‌గ సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌లు రాఖీ క‌ట్టించుకునేందుకు…

డిలీట్ ఆప్షన్ స‌మ‌యం పెంచిన వాట్స‌ప్‌

వాట్సప్ వినియోగ‌దారుల‌కు ద‌గ్గ‌ర అయ్యేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తుంది. ఉన్న ఫీచ‌ర్ల‌ను సైతం Update చేస్తుంది. తాజాగా వాట్సాప్ ‘Delete For Everyone’ ఫీచర్లో కొత్త అప్‌డేట్ తీసుకువ‌చ్చింది. దాంతో యూజర్లు రెండు రోజుల…

తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్ర విద్యార్థుల హ‌వా

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ టాప్ ర్యాంకుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థులే ముందు వ‌రుస‌లో ఉన్నారు. తెలంగాణ అగ్రికల్చర్ ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో ఏపీ విద్యార్ధులే నిల‌వ‌డం…

కొట్టి.. ఇంటినుండి వెల్లగొట్టి..

కట్టుకున్న భార్యను, పుట్టిన వికలాంగురాలైన కూతురుని బయటికి వెల్లగొట్టిన ఉదంతం పాత మంచిర్యాల లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాసిపేట మండలం దేవపూర్ కు చెందిన మౌనిక కు పాతమంచిర్యాల కు గొల్లపల్లి తిరుపతి కు 10 సంవత్సరాల కిందట వివాహం…