సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఏ 2 అరెస్టు
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం బేత్లగూడ గ్రామ పంచాయతీ సోనాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ పృథ్వీరాజ్ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రైల్వేస్టేషన్లో మొదటగా విధ్వంసం…