ప్రాణహిత తీరంలో ముమ్మర తనిఖీలు
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ప్రాణహిత తీరంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బలగాలు, పోలీసులతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమవారం ఫెర్రీ పాయింట్లను ఇన్చార్జీ డీసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా…