ప్రభుత్వ తీరుతో రైతుల పరిస్థితి దయనీయం
ప్రభుత్వ తీరుతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తాండూర్ మండలం, రేచిని గ్రామ పంచాయతీలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన నేతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ మండల…