రామ‌గుండంలో యూరియా ఉత్ప‌త్తి నిలిపివేత‌

రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిపివేయాలంటూ, ఆర్ఎఫ్సీఎల్ కు కాలుష్య నియంత్రణ మండలి భారీ షాక్ ఇచ్చింది. 12 లక్షల గ్యారంటీని జప్తు చేసింది. పబ్లిక్ హియరింగ్లో ఉన్న నిబంధ‌నలు పాటించకపోవటం, వ్యర్థ రసాయనాలు గోదావరిలోకి వదలడం,…

మంత్రికి మ‌ర‌క‌..

నిర్మ‌ల్ : మున్సిపాలిటీలో ఉద్యోగుల‌ భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు సంబంధించి పార్టీ నేత‌లు చేసిన త‌ప్పులు ఇప్పుడు మంత్రి త‌ల‌కు చుట్టుకుంటున్నాయి. దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు మంత్రి.. అవి స‌త్ఫ‌లితాలు ఇస్తాయా..? లేదా అన్న‌ది…

శ్రీవారి దర్శనానికి రెండు రోజులు

శ్రీ‌వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ద‌ర్శ‌నారికి రెండు రోజుల స‌మ‌యం ప‌డుతోంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులుతీరారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవిసెలవులు,…

బ్రేకింగ్.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఎత్తుకుపోయారు..

వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా ఆరెప‌ల్లిలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున రైతులు, మ‌హిళ‌లు మ‌ల్ల‌న్న అరెస్టు అడ్డుకునే ప్ర‌య‌త్నంలో కొద్దిసేపు అక్క‌డ గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను అరెస్టు చేసి…

పంచాయతీ అధికారులపై చర్యలు

విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఒకరిని సస్పెండ్ చేశారు. మరో నలుగురిపై క్రమశిక్షణ చర్యలతో…

మున్సిపల్ సమావేశంలో నిరసన

మంచిర్యాల: తమ వార్డు సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని 23వ వార్డు కౌన్సిలర్ రామగిరి బానేష్ నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పెట్టిన కాలువ పనులను ఇప్పటివరకు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు…

యాప్ వ‌ల‌లో ప‌డ‌కండి

అత్యాశతో ఎక్కువ డబ్బులు పొందాలనే ఆలోచన పెట్టుకోవద్దని రామగుండం పోలీస్​ కమిషనర్​చంద్రశేఖర్​ రెడ్డి రామగుండం పోలీస్​ కమిషనర్​ చంద్రశేఖర్​ రెడ్డి అన్నారు. సైబర్​ నేరాలపై శనివారం కమిషనర్​ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నెట్, స్మార్ట్‌…

అదనపు కట్నం కోసం హత్య..

అదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం రాజారంలో విషాదం.అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. వివాహిత కృష్ణవేణి నిన్న రాత్రి మరణించింది. అదనపు కట్నం కోసమే కూతురుని అల్లుడు హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కుటుంబీకులు స్థానిక పోలీస్…

ప్రభుత్వ తీరుతో రైతుల పరిస్థితి దయనీయం

ప్ర‌భుత్వ తీరుతో రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ని బీజేపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాండూర్ మండలం, రేచిని గ్రామ పంచాయతీలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ప‌రిశీలించిన నేత‌లు విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ మండల…

ముస్లింల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

బండి సంజ‌య్ మ‌సీదుల‌కు వ్య‌తిరేకంగా చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల విష‌యంలో ముస్లింల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని తాండూరు ముస్లిం క‌మిటీ డిమాండ్ చేసింది. శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ బండిసంజయ్ వ్యాఖ్య‌ల‌ను తాము…